Home » Author »Mahesh T
తెలుగులో భారీ స్థాయిలో రెస్పాన్స్ను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షో గా వెలుగొందుతోంది బిగ్ బాస్. 15 వారాలపాటు సాగిన బిగ్బాస్ సీజన్ 7 ఆదివారం రాత్రి ముగిసింది. రైతు బిడ్డగా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సోషల్ మీడియా లో వైరల్ �
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీతో స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ తృప్తి డిమ్రీ. ఇందులో మెయిన్ హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న కంటే కూడా ఎక్కువగా తృప్తి దిమ్రీకే పేరు వచ్చింది అని చెప్పాలి.. ప్రస్త�
తొలి టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్ను ఓడించిన దక్షిణాఫ్రికా. తద్వారా మూడో టీ20లో దక్షిణాఫ్రికా జట్టుపై 106 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి టీ20 సిరీస్ ను సమం చేసింది.
విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ ప్రాంతంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఇండస్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం
22 సంవత్సరాల క్రితం ఇదే రోజు పార్లమెంట్పై అటాక్.. మరోసారి లోక్సభలో భద్రత వైఫల్యం చోటుచేసుకుంది..
పార్లమెంట్ పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తవుతున్న వేళ మరోసారి అలాంటి అనూహ్య ఘటన చోటు చేసుకుంది... లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు అగంతకులు
హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi paid visit to KCR after hip replacement surgery at Yashoda hospital pic.twitter.com/fUs2KQhOR0 — Naveena (@TheNaveena) December 11, 2023
యశోద ఆస్పత్రికి చంద్రబాబు.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన టీడీపీ అధినేత...
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..Revanth Reddy Takes Oath as CM of Telangana State
Telangana Assembly Election 2023 Result.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ సంబరాలు'..
Telangana Assembly Polls 2023 Voting: హైదరాబాద్ బోయిన్పల్లిలోని సెయింట్ పీటర్స్ పోలింగ్ సెంటర్ లో మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు..
పోలింగ్ బూత్ వద్ద జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సేపు ఉండడం వలన అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. దాంతో...
Huge Cash Seized in Peddapalli District: పెద్దపల్లి జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. కృష్ణ నగర్ లోని ఓ నివాసంలో రూ.2.18 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు
World Cup 2023, India Vs New Zealand Semi Final Updates: ముంబై వాంఖడే స్టేడియం లో నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్స్.. ఈరోజు మ్యాచ్ లో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి..
వన్డే ప్రపంచకప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరు
రజనీకాంత్ కు అన్ని విలాసాలు ఉన్నప్పటికీ చాలా సింపుల్ లైఫ్ గడుపుతారని అందరికి తెలుసు కాబట్టే ఈ వీడియో అంతలా వైరల్ అవుతుందేమో! అసలు విషయం ఏంటంటే అచ్చం రజనీకాంత్ లాగే ఉన్న మరొక వ్యక్తి రోడ్డు ప్రక్కన ఉన్నఒక టీ కొట్టులో తనదైన శైలి లో అందరికి టీ �
కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే తిరువనంతపురం అనే పేరు పలకలేక ఇబ్బంది పడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు The South African have arrived in Thiruvananthapuram ! But can they tell anyone where they are? pic.twitter.com/N9LnyVLVH9 — Shashi Tharoor (@ShashiTharoor) October 1, 2023 భారత్ వేదికగా వరల్డ�
మట్టి గణేషుడి విగ్రహాన్ని సీపీ సీవీ ఆనంద్ నిమజ్జనం చేశారు.