Home » Author »kunduru Vinod
రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్కు తమిళనాడు ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసినట్లు మద్రాస్ హైకోర్టు గురువారం తెలిపింది
బర్త్డే పార్టీకి వెళ్లి తిరిగివస్తున్న వారిపై దొంగలు దాడిచేశారు. వారివద్ద ఉన్న వస్తువులు ఇవ్వాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. రాళ్ళూ, బండలు, కత్తులతో దాడికి తెగబడ్డారు.
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో పెట్టుబడి దారులు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని 2022 జనవరి 11న లాంఛ్ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ఫోటోలను సంస్థ ప్రతినిధులు విడుదల చేశారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్కు తగినట్లే కొత్త వాహన తయారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.
మయన్మార్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మయన్మార్లోని కచిన్ రాష్ట్రంలోని జాడే గనుల్లో కార్మికులు పనిచేస్తుండగా కొండచరియలు విరిగిపడ్డాయి.
తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్లో 23 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు.
మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది తాలిబన్ల బరిస్థితి.. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తాలిబన్ ప్రభుత్వం.. పొరపాటున తమ ఖజానాలోని డబ్బును శత్రుదేశమైన తజికిస్తాన్ను బదిలీ చేసింది
తిరుపతిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.. చెత్తకాగితాలు ఏరుకొని జీవనం సాగించే ఆర్ముగం రాత్రి రోడ్డుపక్కనే ఫుట్ పాత్పై నిద్రిస్తాడు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు
ఆంధ్రప్రదేశ్లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఈ నెల 12న తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా అని తెలిసింది.
భారత్ - బంగ్లా దారిహద్దుల్లో స్మగ్లర్లు రేర్చిపోయారు. నిషేదిత పదార్దాలను భారత్లోకి తరలిస్తున్న సమయంలో బీఎస్ఎఫ్ వారిని అడ్డుకుంది. బలగాలను చుట్టుముట్టి దాడికి యత్నించించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత థామస్ (71) క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విధించారు. కేరళ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న థామస్.. త్రిక్కకరా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రెడీ అయింది. 23వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో గన్నవరం నుంచి కడప జిల్లా పర్యటనకు బయలుదేరుతారు.
విజయనగరం రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం
లిబియాలో బ్రతకలేక పొట్టచేతపట్టుకుని యూరోప్ దేశాలకు వలస వెళుతూ ప్రమాదానికి గురై వారం రోజుల వ్యవధిలో 160 మంది మృతి చెందారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.14.14 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.
పనికట్టుకొని భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానెల్స్, 2 వెబ్ సైట్లకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది.
తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సొంతపార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు మున్సిపాలిటీల్లో మూడింట ఓటమిపాలైంది ఆ పార్టీ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాని మోదీ మహిళలకు వరాల జల్లు కురిపించారు. మహిళల ఖాతాల్లో రూ.1,000 కోట్లు జమచేశారు.
సభలో గందరగోళం మధ్య వివాహ వయస్సు సవరణ బిల్లును ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బిల్లును లోక్సభ ముందుకు తీసుకొచ్చారు.