Home » Farmers
రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,
ఏపీ సీఎం జగన్.. కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యంపై
అమరావతిలో రైతుల ఆందోళనలు చాలా సున్నితంగా చూస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. రాజధాని రైతులను కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారని, వీరేవెరో గుర్తించామన్నారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించుకుంటే..ఎలాంటి అభ్యంతరం లేదన్�
రాజధానిలో ఆందోళనలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వం, మంత్రులు, నేతలు ఎంత భరోసా ఇచ్చినా..రైతులు సమ్మతించడం లేదు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటన, BN RAO కమిటీ నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయి. తమకు న్యాయం చేయాలని రైతుల�
సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. 11వ రోజు కూడా ఆందోళనలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు.
అమరావతి రాజధాని ప్రాంతాల్లో రైతుల నిరసన 11వ రోజు కొనసాగుతోంది. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.
రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు
అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. నిరసనలు హోరెత్తుతున్నాయి. 144 సెక్షన్ విధించినప్పటికి రోడ్లపైకి వచ్చేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు.
ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఈ ప్రభుత్వం ఉండదు అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో ఓ రైతు ఆక్రోశం వెళ్లగ్రక్కాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలంటే తమ భూములు ఇచ్చామనీ ఇప్పుడు ప్రభుత్వం మారినట్లుగా రాజధా
ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాలు పోలీసు వలయంలో ఉన్నాయి. నిడమర్రులో ప్రైవేట్ యూనివర్సిటీ బస్సుపై రైతుల దాడి చేశారు.