Home » India vs England
ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో 13 ఫోర్లతో 176 బంతుల్లో రాహుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఓవైపు చేతి వేలి గాయం బాధిస్తున్నా అద్భుతమైన పోరాట పటిమ చూపాడు. ఈ క్రమంలో పంత్ చరిత్ర సృష్టించాడు.
ఆకాష్ దీప్కు క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, జీవిత లక్ష్యంగా మారింది.
58 ఏళ్లుగా ఈ గడ్డపై గెలుపు కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది.
గతంలో టెస్టుల్లో భారత్ సాధించిన అతి పెద్ద విజయాలను ఓసారి పరిశీలిస్తే..
టీమిండియా బ్యాటింగ్ సమయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ సహచర ఆటగాడు ఆకాశ్ దీప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. తొలి మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది.
స్లిప్లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచులు వదిలేశారు. దీన్ని పోప్, డకెట్ సద్వినియోగం చేసుకున్నారు.
India vs England : ఇంగ్లాండ్తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్ సెంచరీలతో భారత్ 359/3 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు నెట్స్ లో రిషబ్ పంత్ సిక్సుల మోత మోగించాడు. ఈ క్రమంలో స్టేడియం పైకప్పు పగిలిపోయింది.