Home » MS Dhoni
రోహిత్ ఒక్కసారిగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
మంగళవారం అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది.
కేకేఆర్ పై విజయంతో సూపర్ కింగ్స్ జట్టు నాలుగు మ్యాచ్ ల పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
చివరి రెండు ఓవర్లలో రొమారియో షెపర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ జట్టు స్కోర్ 213 పరుగులకు చేరింది.
ఆర్సీబీ జట్టుపై రెండు పరుగుల తేడాతో ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన కామెంట్స్ అతడి ఐపీఎల్ రిటైర్మెంట్ ఊహాగాలను మరింత పెంచింది.
పంజాబ్ చేతిలో ఓడిపోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పందించాడు.
సీఎస్కే ప్లేఆఫ్స్నకు చేరడం కష్టమే.