Home » Telangana Election 2023
కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్టేనని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణలో పోటీ చేయాలా లేదా అనేది అక్టోబర్ 10వ తేదీన నిర్ణయించి చెబుతానని తెలిపారు.
హిందువుల ఓట్లను బీజేపీ ఓటు బ్యాంక్ గా మార్చడంలో సఫలమయ్యామని పేర్కొన్నారు.పాతబస్తీని డెవలప్ మెంట్ చేస్తామని సవాల్ చేశానని తెలిపారు. కరీంనగర్ లో కాషాయం జెండాకే స్థానం ఉందన్నారు.
బలం లేని జనసేనతో పొత్తు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు తమకు ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి నాయకత్వం పెరుగుతుందని చెబుతున్నారు.
కాంగ్రెస్ ఇప్పటివరకు మొదటి, రెండో విడత జాబితాలను విడుదల చేసింది. దాదాపు వంద మంది అభ్యర్థులను ప్రకటించింది. వంద మంది అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
సీపీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ కు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, మధిర, మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు.
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సాయంత్రం 5.25గంలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.10గంటలకు బీసీ గర్జన సభలో మోదీ ఉండనున్నారు.
ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రాలో కలవకుండా సిటీ కాలేజీలో ఆందోళన చేస్తుంటే ఐదుగురిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.
యశస్విని రెడ్డి పోటీపై అడ్వకేట్ రాజేశ్ కుమార్, సామాజిక కార్యకర్త శివ కుమార్ అభ్యంతరం తెలిపారు. యశస్వినిరెడ్డి పోటీ నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇచ్చారు.
కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.