Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
ఆస్తి తగాదాలో బొంతుల నరసమ్మ అనే మహిళపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. వేట కొడవలితో బొంతుల నరసమ్మ అనే మహిళపై సొంత బావ కుమారులు నాగేష్, రాజు దాడి చేశారు.
Kurnool : కర్నూలు జిల్లా కోసిగిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కొడుకులు పిన్నమ్మనే హత్య చేశారు. ఆస్తి తగాదాలో బొంతుల నరసమ్మ అనే మహిళపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. వేట కొడవలితో బొంతుల నరసమ్మ అనే మహిళపై సొంత బావ కుమారులు నాగేష్, రాజు దాడి చేశారు.
Medak : ఆస్తి కోసం అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చెల్లెలు
పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తీసుకువెళుతుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. నాగేష్ రాజుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.