Home » Author »Bharath Reddy
జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్లో ఒక పండిట్ను ఉగ్రవాదులు హతమార్చిన ఘటనలో స్థానికులు తీవ్ర నిరసనలకు దిగారు. పండిట్ హత్యకు నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి
అరటి పండ్ల లోడుతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఎర్రచందనం పైకి కనబడకుండా అరటి పండ్లు, అరటి ఆకులతో కప్పి దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు
కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్..రాష్ట్రం మొత్తం తన గుప్పిట ఉంచుకోవాలని చూస్తున్నారని, ఆయనను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు.
2017 నుంచి ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, ఇతర వన్యమృగాల వేట దాదాపుగా తగ్గింది. అయితే దాధాపు ఐదు సంవత్సరాల అనంతరం ఒక మగ ఖడ్గమృగం కొమ్మును వేటగాళ్లు అపహరించడం ఇదే తొలిసారి.
తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని పోలీస్ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాకినాడ జిల్లా సర్పవరం పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఒక ఏనుగును చూసి సకాలంలో స్పందించిన లోకో పైలట్ రైలును ఆపడంతో ఆ ఏనుగు సురక్షితంగా బయటపడింది.
అయితే, శాస్త్రవేత్తలే కాదు..త్వరలో సాధారణ మనుషులు కూడా గ్రహాంతర జీవులను కలుసుకుంటారని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మాజీ శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు
జ్ఞానవాపి మసీదుపై సర్వే నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై తీర్పునిచ్చిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్, తన భద్రతపై, కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల తెలంగాణలో తనపై జరిగిన దాడిలో సీఎం కేసీఆర్, కేటీఆర్ హస్తముందని ఆరోపించిన పాల్..ఆ దాడి తాలూకు పరిణామాలు త్వరలోనే వారు చూస్తారని అన్నారు
అనంతరం జరిపిన పూర్తి పాక్షిక తవ్వకాల్లో 13వ శతాబ్దపు కోట బయటపడింది. భూమికింద 226 మీటర్ల పొడవుతో భారీ కోటను నిర్మించడం విశేషం.
భోజన సమయంలో ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు బఫే ప్లేట్ల విషయంలో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందిన ఘటన విశాఖలో గురువారం వెలుగు చూసింది
ముస్లిం విద్యార్థినిని వేదికపైకి పిలిచి ముస్లిం మతపెద్ద అవమాన పరిచిన ఘటన ఇప్పుడు కేరళ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థినిని స్టేజిపై అవమాన పరచడం పట్ల కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఓ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థినిలు పరారైన ఘటనలో యువతుల ఆచూకీ ఇంకా లభించలేదు.
అన్నెంపున్నెం ఎరుగని ఓ బాలుడు, తినడానికి డబ్బులు అడుక్కొంటుండగా..పదే పదే డబ్బులు అడిగి విసిగిస్తున్నాడంటూ ఆ బాలుడిని హెడ్ కానిస్టేబుల్ హత్య చేశాడు
సిబ్బందికి, యువకుడికి మధ్య తీవ్ర వివాదం తలెత్తగా..అక్కడే ఉన్న బంకు యజమాని గుర్రం బాబ్జి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఆ యువకుడు..బంకు యజమాని గుర్రం బాబ్జితోను గొడవ పడ్డాడు.
తాజ్ మహల్ నిర్మించిన స్థలంలోనే గతంలో తమ పూర్వీకులకు ప్యాలెస్ ఉండేదని, ఆ భూమి తమ కుటుంబానికి చెందినదని నిరూపించే పత్రాలు సైతం తన వద్ద ఉన్నాయని ఎంపీ దివ్యకుమారీ పేర్కొంది
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఎస్సీ మైనర్ బాలికపై పది మంది పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
ఈక్రమంలో కరోనా నియంత్రణ నిమిత్తం బూస్టర్ డోసుగా 'కార్బెవాక్స్' టీకాను ఇవ్వాలని ఫార్మా సంస్థ బయోలాజికల్ ఈ డీజీసీఐ అనుమతి కోరినట్లు తెలిసింది
గురువారం ఉదయానికి నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖ జిల్లా మీదుగా పయనిస్తుంది. తుఫాను ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి