Home » Author »Bharath Reddy
కాంగ్రెస్ హయాంలో బలోపేతం చేసిన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రస్తుత మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు
వివాదానికి కారణమైన 22 గదుల చిత్రాలను పురావస్తుశాఖ వెబ్ సైట్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు
పాకిస్థాన్లోని పెషావర్లో ఇద్దరు సిక్కులను దుండగులు కాల్చిచంపారు. మృతి చెందిన వారు కుల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38)గా పోలీసులు గుర్తించారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనపై, తన ఎమ్మెల్యే భర్తపై రాజద్రోహం కేసు పెట్టడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అమరావతి పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు
మహిళా న్యాయవాదిని ఒక వ్యక్తి పదే పదే కాలితో తన్నిన ఘటన కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్లో చోటుచేసుకుంది.
జమ్మూకాశ్మీర్లోని రియాసీ జిల్లా కత్రాలో జరిగిన బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనేనని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం తేల్చింది.
ప్రైవేట్ సంస్థల్లో ఎస్సి, ఎస్టీ, ఓబీసీలకు రేజర్వేషన్లు కల్పించేలా అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదించింది.
ప్రపంచం మొత్తం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడం తగదని, ఇది పరిస్థితిని ఇంకా దిగజార్చుతుందని జర్మనీ వ్యవసాయశాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు.
రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందగా..మరో 25 మంది గాయపడ్డారు.
భర్త తీరుతో విసిగిపోయి, తన దారి తానే వెతుక్కుంటూ వెళ్లిన ఒక నిండు గర్భిణీ, 65 కిలో మీటర్లు కాలినడకన బయలుదేరి..చివరకు రోడ్డుపై ప్రసవించింది.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే హైదరాబాద్ నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ సుంకిశాల ఇన్టెక్ వెల్ పంపింగ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు
భారత్ నుంచి గోధుమల ఎగుమతిపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) శుక్రవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈమేరకు వివరాలు వెల్లడించింది.
52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం ఎట్టకేలకు శనివారం నాడు సర్వే నిమిత్తం మసీదులోకి ప్రవేశించింది. సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మసీదు నిర్వాహకుల సహకారంతోనే ఈ సర్వే కొనసాగుతుంది.
రాయలసీమ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ఆచార్య ఆనందరావును ప్రభుత్వం రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి
స్పెయిన్ దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ప్రతినెలా రుతుక్రమ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గుణా జిల్లా సాగా బర్ఖెడ గ్రామంలో ముగ్గురు పోలీసు అధికారులను వేటగాళ్లు కాల్చి చంపారు. సాగా బర్ఖెడ సమీపమాలోని అడవిలో కృష్ణజింకల వేటకు వచ్చిన వేటగాళ్లను..పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు
కేరళలో పిల్లలలో టమోటా జ్వరం కేసులు నమోదు కావడంతో కేరళతో సరిహద్దు పంచుకుంటున్న తమిళనాడులోని అన్ని చెక్ పోస్టులపై నిఘాను పెంచింది ప్రభుత్వం.
ఊరంతా రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోగా..పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు
చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కలు పెంపకం చేసి విజయం సాధించారు శాస్త్రవేత్తలు. భూమి ఆవల ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్న మానవుడి కోరికకు ఇది అదిపెద్ద ముందడుగుగా చెప్పవచ్చు
హైదరాబాద్ కు అతి సమీపంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా హాజరుకానున్నారు