Home » Author »Bharath Reddy
రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి వివేక్ కుమార్ నియమితులయ్యారు.
ఈక్రమంలో క్రీడాకారుడు లక్ష్య సేన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ..తనను కలిసేందుకు జట్టుతో సహా రావాలని, వస్తూ వస్తూ..అల్మోరా యొక్క బాల్ మిథాయ్ తీసుకురావాలంటూ చిరు కోరిక కోరారు.
దాదాపు 40 ఏళ్లుగా ఆస్ట్రేలియాతో బంధం కొనసాగిస్తున్న భారత్ తో ఇకపై యధావిధిగా సత్సంబంధాలు కొనసాగేనా? ప్రధానంగా క్వాడ్ కూటమిలో ఆస్ట్రేలియా - భారత్ భాగస్వామ్యం, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉండనున్నాయనేది..ఆసక్తికరంగా మారింది
అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అస్సాం ఎన్నడూ భారత్ తో శాంతి చర్చలు జరపలేదని సీఎం బిశ్వ అన్నారు
అఫ్గానిస్తాన్ లో ఇకపై బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. "ఇది అనవసరమైన మరియు ఖర్చుతో కూడుకుంది" అని తన ఆదేశాల్లో పేర్కొన్నాడు అఖుంద్జాదా.
ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ 40వ ఎత్తులో వేసిన పొరబాటును అందిపుచ్చుకున్న ప్రజ్ఞానంద..విజయం సాధించాడు. దీంతో నాకౌట్ దశకు వెళ్లే అవకాశాలను ప్రజ్ఞానంద సజీవంగా ఉంచుకున్నాడు.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య వివాదం తలెత్తింది.
కరోనా పరిహారం వేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి బ్యాంకు వివరాలు సేకరించిన సైబర్ మాయగాళ్లు..బాధితుల బ్యాంకు ఖాతాలో సొమ్మును కాజేసిన ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది
జాతీయ రాజకీయాలపై ద్రుష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్..ఆమేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలతో..సంప్రదింపులు జరుపుతున్నారు.
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడితో చెమటలు పట్టగా..అందుకు పూర్తి బిన్నంగా శనివారం ఉదయానికే వాతావరణం చల్లబడింది
సాధారణ విద్యాసంస్థల్లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులను..మతపరమైన విద్యాసంస్థకు మార్చాలంటూ కొందరు వ్యక్తులు దుబాయ్ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేయడం సంచలనంగా మారింది
బీహార్ రాష్ట్రంలో వర్షాకాలం ఆరంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందారు
సమస్యలను లేవనెత్తినప్పుడు బీజేపీ గట్టిగా మాట్లాడి తమ నోర్లు మూయిస్తుందని, ప్రశ్నించిన గొంతుకలను అణిచివేస్తుందని రాహుల్ ఆరోపించారు
ఉద్యోగుల రాజీనామాలు నిలువరించేందుకు అన్ని అస్త్రాలు సంధిస్తున్న యాజమాన్యాలు..చివరగా జీతాలు పెంచేతేగాని పరిస్థితి దారిలోకి రాదన్న నిర్ణయానికి వచ్చాయి
ప్రేమ సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందంటూ ఓ 19 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన గోవాలో చోటుచేసుకుంది.
దాదాపు 35 ఏళ్లుగా కంబోడియా ప్రధానిగా మిలిటరీ కమాండర్ గా పదవిలో కొనసాగుతున్న హున్ సేన్..గత కొన్నేళ్లుగా తప్పుడు పుట్టిన తేదీని ఉపయోగిస్తున్నారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఆగష్టు నాటికి భారత్ లో మరో 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు
ఇథనాల్ లో ఉండే రసాయనిక చర్య వలన వాహనాల ఇంజిన్ లోని విడిభాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా వాహనాల కాలపరిమితి తగ్గిపోయే అవకాశం ఉంటుంది
గాల్లోకి ఎగిరిన నిముషాల వ్యవధిలోనే విమానంలో తలెత్తిన సాంకేతికత సమస్య కారణంగా విమానం ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో దించేశారు