Home » Author »Bharath Reddy
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని పీకే జోష్యం చెప్పారు
ఆడ పులితో జత కట్టేందుకు వేల కిలోమీటర్ల దూరం దట్టమైన అడవుల గుండా ప్రయాణించి పులులు 'సందర్బన్' ప్రాంతంలోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు.
కమిషన్ నివేదికను హై కోర్టుకు పంపాలని, జస్టిస్ సిర్పూర్ కర్ కమిషన్ నివేదికను ఇరుపక్షాల పిటిషన్ దారులకు అందజేయాలని సుప్రీం ఆదేశించింది.
జాతి, వర్ణ వివక్షపై అలుపెరగని పోరాటం అనంతరం..నల్ల జాతీయులకు స్వేచ్ఛ వాయువులు అందించిన దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.
తమిళ స్టార్ హీరో విజయ్ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన హీరో విజయ్..నేరుగా ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు.
సెమీఫైనల్ బౌట్లో బ్రెజిల్కు చెందిన కరోలిన్ డి అల్మెడాను 5-0తో సునాయాసంగా ఓడించిన నిఖత్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుని తన జోరును కొనసాగించింది
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతో బస్సుయాత్ర నిర్వహించాలని, ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని పార్టీ ఆదేశించింది
చైనా పంపిణీ చేసిన ఆహార రేషన్లపై దేశంలోని ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (FSOA)లో ఆగ్రహావేశాలు రేకెత్తించాయి. పప్పు, బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువుల సరుకులను పంపిణీ చేయడానికి చైనా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది
టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు టీంతో ఉండడం తప్పనిసరి కాగా, ఐర్లాండ్ పర్యటనకు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నారు.
2022 మొదటి త్రైమాసికంలో ప్రముఖ కంపెనీలైన చెవ్రాన్, ఆక్సిడెంటల్ పెట్రోలియం మరియు HP Inc.లో బఫెట్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు CNBC వార్తా సంస్థ తెలిపింది
నోటీసులు ఇవ్వకుండా ఎవరు రావడానికి వీలు లేదని, ఇదే విషయాన్నీ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు కళ్యాణి తెలిపారు.
మే 25 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. బుధవారం హైదరాబాద్ లో వామపక్ష నేతలు నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగాలని నిర్ణయించారు.
కుతుబ్ మినార్ ను ఢిల్లీ సుల్తాన్..కుతుబ్ అల్-దిన్ ఐబక్ నిర్మించలేదని..5వ శతాబ్దానికి చెందిన భారతీయ రాజు రాజా విక్రమాదిత్య ఈ స్థూపాన్ని నిర్మించారని పురావస్తుశాఖ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు
ష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను జూన్ నాటికి సరిహద్దు వద్ద మోహరించాలని భారత్ భావిస్తోందని అమెరికా నిఘావర్గాలు వెల్లడించాయి.
దరికీ సమానత్వం, గౌరవం మరియు మానవ విలువలను పంచడమే నాయకుడి లక్షణమని సాటిచెబుతూ నిజమైన ప్రజల మనిషిగా నరేంద్ర మోదీ భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు
తన జాతి కాదు అయినా మరొక జంతువు ప్రమాదంలో ఉండడం గమనించి ఆ భారీ జంతు హృదయం తల్లడిల్లింది. తను సాకలేదు అయినా ప్రమాదం నుంచి ఆ చిరు ప్రాణిని రక్షించాలని ఘింకారాలు చేసింది ఆ ఏనుగు.
కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే6న చోటుచేసుకున్న ఈఘటన..కర్ణాటకలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెబుతుంది.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన 25 మంది సభ్యులకు కేరళ సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. సంచలనాత్మక తీర్పులో ఒక సెషన్ కోర్టు న్యాయమూర్తి ఒకేసారి 25 మందికి జీవిత ఖైదు విధించారు
అరుదైన ఘటనలో చైనా జాతీయ మీడియా సంస్థలు భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. "భారతదేశాన్ని నిందించడం ద్వారా ప్రపంచ ఆహార సమస్య పరిష్కారం కాదు. అని గ్లోబల్ టైమ్స్ కధనం వెల్లడించింది.
బుద్ధ పౌర్ణిమ వేడుకల సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లారు. నేపాల్ లోని లుంబిని వనంలో మాయ దేవి ఆలయంలో పూజల అనంతరం పక్కనే ఉన్న అశోక స్తూపం వద్ద ప్రధాని మోదీ దీపాలు వెలిగించారు
No trending news found.