Home » Author »Bharath Reddy
బుధవారం జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ సహా..వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు వాయిదా వేశారు.
దేశ ద్రోహం చట్టం చెల్లుబాటు అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మే 11 వరకు గడువు ఇచ్చింది
అసలే ఆందోళనలతో అట్టుడుకుతున్న ద్వీపదేశంలో..దేశ వ్యాప్త కర్ఫ్యూ ఉండగా..మరోమారు హింస చెలరేగడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ బైర్లూటి రేంజి నల్లమలలోని పెద్దఅనంతపురం సెక్షన్ లో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి చెందింది
ఎంత మంది కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను చూసి భయపడేది లేదని అసలు వాళ్ళలో వాళ్ళకే ధైర్యం లేదని నాని వ్యాఖ్యానించారు.
మొహాలీలో గ్రెనేడ్ దాడి అనంతరం పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పంజాబ్ లోని అమృత్సర్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
2014లో హుద్ హుద్ తుఫాను బీభత్సం తర్వాత విశాఖ తీరానికి 13 నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
"ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీ" పేరుతో గుజరాత్ లోని గిరిజన జిల్లా అయిన దహోద్ లో జరిగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు
అసని తుఫానుకు తోడు బంగాళాఖాతంలో మరో ద్రోణి ఏర్పడిందని, ద్రోణి ప్రభావంతో రాగాల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
కర్ణాటక రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రూ.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ తేలియాడే వంతెన పర్యాటకుల కోసం ప్రారంభించిన మూడు రోజుల్లోనే ధ్వంసం అయింది.
విజయవాడ నగర పరిధిలో నగర పరిధిలో అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్ల కట్టడికి విజయవాడ నగర పోలీసులు, రైల్వే పోలీసులు జాయింట్ అపరేషన్ తో ముందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఎంతో ఆతృతగా పరోటా తిందామని హోటల్కు వచ్చిన కస్టమర్..తాను తీసుకున్న పార్సెల్లో చచ్చిన పాము చర్మం కనిపించడంపై దెబ్బకు కంగుతినింది.
చైనా స్థానిక మీడియా కధనాల ప్రకారం..కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ అధీనంలో ఉన్న ఫార్మా సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లు అంతగా ప్రభావం చూపలేదు.
విమానం ఎక్కేందుకు వచ్చిన వికలాంగ బాలుడిని, అతని తల్లిదండ్రులను విమానంలోకి అనుమతించకుండా ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ దేవాలయాలు, ఆత్యాద్మిక స్థలాలు సహా ఆరు ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామంటూ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేగింది
హిమాచల్ ప్రదేశ్ లో అశాంతియుత ఘటనలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్త అలెర్ట్ ప్రకటించింది ప్రభుత్వం
అండర్ వరల్డ్ మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముంబైలోని దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లల్లో ఈసోధలు జరుగుతున్నాయి.
ఇన్ఫిబీమ్ ఫైనాన్స్ సంస్థలో కార్పొరేట్ ఫైనాన్స్ విభాగానికి హెడ్ గా పనిచేస్తున్న ఆర్.శ్రీకాంత్ అతని భార్య చెన్నైలోని తమ నివాసంలో హత్యకు గురయ్యారు.
బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆదివారం స్పందిస్తూ.."మనీష్ తివారీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మతిమరుపు వ్యాధి ఉందా? నాజీలు మరియు యూదులను మరచిపోండి, భారతదేశంలో మైనారిటీలపై బుల్డోజర్లను ఉపయోగించమని మొదట ఆదేశించినది ఇందిరా గాంధీ,
మద్యం మత్తులో మంచి నీళ్లు అనుకుని మధ్యంలో యాసిడ్ కలుపుకు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా మల్కల్ల గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది