Home » Author »bheemraj
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మంగళవారం(మార్చి21,2023) శ్రీవారి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవారి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులు ఊహించిందేనని అన్నారు.
పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతూనేవుంది. గవర్నర్ తమిళిసై కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై టీఎస్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీక్ అంటూ ఆరోపణలు చేస్తున్నవారికి నోటీసులు ఇస్తోన్నారు. ఇందులో భాగంగా గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై ఆ పార్టీ నాయకుడు మదన్ మోహన్ రావు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదని స్పష్టం చేశారు. పేదల కోసం, పార్టీ కోసం కష్టపడే వారికే మెరిట్ ను బట్టి టిక్కెట్ ఇస్త�
TSPSC పేపర్ లీకేజీ కేసు నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజశేఖర్ భార్య సుచరిత పిటిషన్ లో కిలక అంశాలు పేర్కొన్నారు. తన భర్తను మార్చి11వ తేదీన పోలీసులు ఆరెస్ట్ చేశారు కానీ, మార్చి14వ తేదీన పోలీసులు రీమాండ్
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాకులకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచిస్తున్న బాధ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి.
పేపర్ లీకేజీలో ఇద్దరు వ్యక్తులకే ప్రమేయం ఉందని ఎలా చెబుతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఏమైనా ప్రత్యేక విచారణ అధికారా అని పేర్కొన్నారు. చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు బయటపెట్టాలన్నారు.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒక్కరోజుపాటు సస్పెండ్ చేశారు.
వచ్చే ఎన్నికలు జగన్ పర్సెస్ పబ్లిక్ గా జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అరాచకాలు కొనసాగాలా? రాష్ట్ర భవిష్యత్తు కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు అని పేర్కొన్నారు. పులివెందుల్లోనూ తిరుగుబాటు మొదలైందన్నారు.
విశాఖలో జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ కు ప్రస్తుతానికి వాన గండం తొలగిపోయింది. ఎండ రావడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు, వడగళ్లుకు పంటలు దెబ్బతింటున్నాయి.
విశాఖలో ఆదివారం (మార్చి19)న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వన్డే మ్యాచ్ కు వరుణ గండం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. పేపర్ లీకేజీ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
విశాఖ వన్డేకు సర్వం సిద్ధం అయింది. ఆదివారం(మార్చి19,2023)న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అయితే మ్యాచ్ పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వరుణుడు బ్యాంటింగ్ కు దిగితే పరిస్థితి ఏంటని
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మాగుంట రాఘవరెడ్డి జ్యూడీషియల్ కస్టడీని మార్చి 28 వరకు పొడిగించింది.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేటాయించింది. పీఎం మిత్రా మెగా టెక్స్ టైల్ పార్కును ఏడు రాష్ట్రాల్లోనూ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణకు కూడా ఒకటి కేటాయించింది.
ధరిణి వచ్చింది తెలంగాణలో భూ సమస్యలకు చెచ్ పడుతుంది. పూర్తి పారదర్శకతతో భూముల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధరణి వచ్చి రేండేళ్లవుతున్నా ఇప్పటికీ భూసమస్యలు వెక్కిరిస్తున్నాయి.
రాజశేఖర్ బీజేపీ క్రియాశీల కార్యకర్తని, రాజశేఖర్ వ్యవహారంపై లోతుగా విచారణ చేయాలని డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బీజేపీపై తమకు అనుమానం ఉందన్నారు. నోటిఫకేషన్ లపై బండి సంజయ్ ఆరోపణలు చేయటంలో కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులతో గ్రూప్-1 రాయించారు.