Home » Author »bheemraj
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగు చూసింది. పది రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఈ కేసులో అబ్దుల్ కలీం అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హ్యాండ్ గ్రనేడ్ల కేసులో ఇప్పటికే జాహిద్, షారుఖ్, సమియుద్దీన్ ను అరెస్టు చేశారు.
సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) ఎమ్మెల్యేల కోనుగోలు కేసు విచారణ జరుగనుంది.ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఓ సభలో మంత్రి అశ్వత్థ నారాయణ హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా ప్రసంగించారు.
అసోంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జోర్ హాట్ లోని చౌక్ బజార్ లో ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు గంటలపాటు కృషి చేశాయి.
సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన జరుగుతుందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమయంలో రెవిన్యూ నెగిటివ్ స్టేట్, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణకి కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. కోమటిరెడ్డి ఆయన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారని మాణిక్ రావు ఠాక్రే తెలిపారు.
మహిళల టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ పై 6వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు గెలుపొందింది.
మరో మూడు నెలల్లో బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషకం జరుగనుంది. ఈ సమయంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహీనూర్ వజ్రాన్ని వినియోగించకూడదని ప్రతిపాదించింది.
ప్రయివేట్ కాలేజీల్లో కేసీఆర్ కుటుంబానికి పార్టనర్ షిప్ లేదంటే కమీషన్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మాదిరిగా ప్రైవేట్ కాలేజీలు మారాయని ఎద్దేవా చేశారు.
ఓ మహిళ రూ.12,000 విలువైన ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాట్ మసాలా డెలివరీ చేశారు. దీంతో ఆ మహిళ షాక్ కు గురైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ ముగియడంతో గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.
దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఫొటోతో రూ.100 కాయిన్ రానుంది. ఎన్టీఆర్ ఫొటోతో రూ.100 కాయిన్ కు కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.100కాయిన్ పై ఎన్టీఆర్ ఫొటో ముద్రణకు కేంద్రం ఓకే చెప్పింది.
హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలో మరో అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ముంబైకి చెందిన నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 కొత్త పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. అలాగే కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్-విజయవాడ హైవే నిర్మాణంపై కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది.