Home » Author »bheemraj
నేడు ఆకాశంలో అద్భుతం జరుగనుంది. ఇవాళ ఖగోళంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. విశ్వం నుంచి సుదూర ప్రాంతం నుంచి ఓ తోక చుక్క భూమికి చేరువగా వస్తోంది.
జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
2023-24 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి కేంద్ర బడ్జెట్ సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆమెకు ఇది ఐదో బడ్జెట్ కాగా, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా మోదీ సర్కార్ కు ఇదే చ�
ఏపీ సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. రేపటి గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. తన తమ్ముడికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని చెప్తోందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. గవర్నర్ తమిళిసైతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు.
మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్వాపార మేళాలో పదుల సంఖ్యలో దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరినప్పటికీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ట్విస్ట్ నెలకొంది.
హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో ఇవాళ భారీగ�
ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాకేంతిక లోపంతో గన్నవరంలో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్థతకు తెర పడింది. బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
పాకిస్తాన్ లోని పెషావర్ లో ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. షియా మసీదులో ప్రార్థనల కోసం వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ప్రార్థనల కోసం వచ్చిన వారిలో సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కోవర్టులు లేరని బండి స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని అన్నారు. కోవర్టులున్నారని ఈటల రాజేంందర్ చెప్పారనుకోవడడం లేదని పేర్కొన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఎన్డీఏ పక్ష నేతలతోపాటు అఖిలపక్ష నాయకులతో కేంద్ర ప్రభుత్వం విడి విడిగా సమావేశం కానుంది.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద డివైడర్ ను ఢీకొట్టారు. అనంతరం ఆమెతోపాటు కారులో ఉన్న మరి కొంతమంది యువతులు కారును అక్కడే వదిలి పరారయ్యారు.
ఎవరెస్టు శిఖరం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన అడవి పిల్లి జాతిని జంతు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
అమెరికాలో కాల్పులు పరిపాటిగా మారాయి. వరుసగా కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
మహిళల ఉన్నత చదువులపై తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు.. పరీక్షలకు అనుమతి ఇవ్వొదంటూ ఆదేశాలు అఫ్ఘనిస్తాన్ లో మహిళల ఉన్నత చదువులపై తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. మహిళల చదువుపై అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు రెట్టింపు చేసింది.