Home » Author »bheemraj
శనివారం తెల్లవారుజామున కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గంమధ్యలో తాడిపత్రి మండలం రావివెంకటపల్లెలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రెండు గంటలపాటు బస్సులు నిలిపివేయనున్నారు. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ డిపోల ముందు కార్మికులు ధర్నా చేపట్టారు.
వీరు ఇనుపచువ్వ పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. సమీపంలో ఉన్న అంగన్ వాడీ ఆయా రియమ్మ(57) కాపాడేందుకు వెళ్లి వారిని పట్టుకోవడంతో ఆమె కూడా విద్యుత్ షాక్ గురయ్యారు.
గవర్శర్ తమిళిసై ఆమోదం కోసం ఆర్టీసీ బ్లిల్లును రాజ్ భవన్ కు పంపారు. కానీ, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు.
గత వారం రోజులుగా గుడిమెట్ల పంచాయతీలో నీటి సరఫరా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టే సీఎం కేసీఆర్ ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల కోసం బీజేపీ మాత్రమే పోరాటం చేసిందన్నారు.
పలు వార్డులలో ఇంకా విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఇంటితో పాటు పలు వార్డులలో చీకట్లు అలుముకున్నాయి.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కార్తీక్ ను అరెస్టు చేశారు. నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని జైలుకు తరలించారు.
తనతో పాటు రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వెల్లడించారు. నేడు సీఐడీ కేసులు పెడుతుందని మాట్లాడుతున్న చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఏమయ్యాయో నోరు విప్పి కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలన్నారు.
26 రాజకీయ పార్టీలు కూటమికి I.N.D.I.A పేరు ఉపయోగించకుండా పిటిషనర్ కోరాడు. I.N.D.I.A పదం వాడినందుకు రాజకీయ పార్టీలపై కేంద్రం, ఈసీ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జార్జ్ కు ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు తరచూ కలుకుంటూవుండేవారు. అయితే, జార్జ్ ప్రవర్తన నచ్చక అతన్ని ఆమె దూరం పెట్టారు.
ఈ నేపథ్యంలో జులై31న అశ్రమం వద్ద ఉన్న బీచ్ లో మహిళ ఒంటరిగా కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో స్నేహం చేశారు.
హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని బౌరంపేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీక్షిత రెండో తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో స్కూటీపై చిన్నారిని తండ్రి స్కూల్ కు తీసుకెళ్తున్నాడు.
కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్(ఏ.ఎన్.ఎస్) సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్ ను కూడా పూర్తిగా తొలిగించింది.
ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంద్ర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని తెలిపింది.
ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు, ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వే కారణమని ఆరోపించారు.
సల్మాన్ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్ డిస్క్ తో పాటు పలు కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్, భోపాల్ లో ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసిన కేసులో ఇప్పటికే 17 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది.
కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఎనిమిది వాహనాలను కారు ఢీకొట్టడంతో ఆ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే పార్కింగ్ స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.