Home » Author »bheemraj
కావాలని ముస్లిం రిజర్వేషన్లకు జోడించి ఎస్టీ రిజర్వేషన్లు కాకుండా గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు అన్యాయం చేసిందని విమర్శించారు.
వారం రోజులుగా కొన్ని వీడియోలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేస్తున్నారని చెప్పారు. తనకు, తన కుటుంబ పరువుకు భంగం కలిగించడం అభ్యంతరకరంగా ఉందన్నారు.
ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్న క్రమంలో 11 కేవీ వైర్లు తగలడంతో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది.
ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆయనతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. కృష్ణ యాదవ్ తో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అతి వేగంగా వచ్చిన కారు హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.
గోదావరిలో పెరిగిన నీటి మట్టంతో స్నాన గట్టం మొత్తం వరద నీటిలో మునిగింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సింగపూర్ డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఆగస్టు26న జైపూర్ లో జరిగే భీం ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.
73 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలన్న ఆదేశాలు అమలు చేయక పోవటంపై కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై అధికారులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. 2020లో వరదలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కనిపించలేదని, రాలేదని పేర్కొన్నారు.
ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సూచించారు.
జులై 30వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. బండి సంజయ్ బృందం నేతృత్వంలోని బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనుంది.
టీ.జీ.భరత్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో డాక్టర్ ఇస్మాయిల్ చనిపోతే తండ్రీకొడుకులు ఇద్దరూ చూడటానికి కూడా రాలేదు పైగా డాక్టర్ ఇస్మాయిల్ పై నెగెటివ్ ప్రచారం జరిగితే కనీసం స్పందించలేదన్నారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో లిక్కర్ అమ్మడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన భూ దందా గురించి పురంధేశ్వరి మాట్లాడొచ్చు కదా అని అన్నారు.
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 24న జన్మించారు. 1989 అక్టోబర్ 18న ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు.
కేబినెట్ లో ఆమోదించిన ప్రధాన అంశాలు అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రం భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది.
వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది.
విద్యార్థులు గొప్పగా ఎదగాలని కోరారు. టాప్-50 ర్యాంకులు సాధించిన కాలేజీల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సాయం ప్రకటించారు.
సహాయం కోసం పేద ప్రజలు వేచి చూస్తున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. రోజు రోజుకు హైదరాబాద్ నగరాన్ని దారుణంగా మారుస్తున్నారని విమర్శించారు.