Home » Author »bheemraj
మణిపూర్లో మే 4న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేయడంపై మణిపూర్ పోలీసులను సుప్రీంకోర్టు నిలదీసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింస భయంకరమైందని తెలిపింది.
కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ 2018లో కాంగ్రెస్ నేత లక్ష్మణ్(Lakshman) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో రీకౌంటింగ్ జరిపించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై జలగం వెంకట్రావు పిటిషన్ వేశారు. వనమాపై కోర్టు అనర్హత వేటు వేసింది.
గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పుడు 100 రూపాయలు అయింది. 80, 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్ పై అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నారు.
తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లల ప్రేమ వివాహానికి గుర్తింపు దక్కేలా నిబంధనలు తీసుకురావాలంటూ పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు ఉన్నాయని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.
వివాదాల పరిష్కారం, వాణిజ్యపరమైన లేదా ఇతరత్రా, మధ్యవర్తిత్వ పరిష్కార ఒప్పందాలను అమలు చేయడం కోసం మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి సులభతరం చేయడానికి మధ్యవర్తిత్వానికి, ప్రత్యేకించి సంస్థాగత మధ్యవర్తిత్వానికి బిల్లు ఉపయోగపడనుంది.
కాగా, గృహ అవసరాల ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు1 ఉదయం కమర్షియల్ సిలిండర్ల ధరను రూ.100 తగ్గించాయి.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ తమ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేశాయి. ఎంపీలు ఆగస్టు 4 వరకు సభకు హాజరు కావాలంటూ నిర్ధేశించాయి.
రాయలసీమలో సిరులు పండాలంటే ఆ ప్రాంతానికి ఇప్పటివరకు ఎవరూ చేయని ద్రోహం చేసిన జగన్ మోహన్ రెడ్డి పోవాల్సిందే అంటూ నినాదంతోపాటు ఈ పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సీజేఐ సూచించింది. ఒక తెగను ఉగ్రవాదులుగా సంభోదించడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.
కాగా, ప్రమాద స్థలంలో గుడిసెలో ఒక వాచ్ మెన్ ఫ్యామిలీ ఉంది. గుడిసెకి అడుగుదూరంలో కారు ఆగింది.
సోమవారం ఉదయం కొంత మంది పిల్లలు స్నానాలు చేసేందుకు ఆ కల్వర్టు దగ్గరకు వెళ్లారు. పిల్లలు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కల్వర్టు కుప్ప కూలిపోయింది.
ఆంధ్రప్రదేశ్ కు విజిటింగ్ మంత్రులుగా మారారని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి అడిగిన వాటికి సమాధానం చెప్పలేని చేతకాని అసమర్ధులు వైసీపీ నేతలు అని మండిపడ్డారు.
వరద ఉధృతి తగ్గేవరకు జాగ్రత్తలతో రాకపోకలు సాగించాలని గ్రామస్తులకు అధికారులు సూచనలు చేశారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది.
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
మణిరాజ్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లి పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకుని మణికొండ అలకాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20లోని సిద్ధార్థ రెసిడెన్సీలో ఉంటున్న మిత్రుడు కొత్త చాణక్య ఇంటికి వెళ్లాడు. శనివారం ఇతర మిత్రులతో కలిసి వెస్ట్ మారేడ్ పల్లిలోన�
95వ వార్డులో వెంకటేష్ అనే యువకుడు వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వరలక్ష్మీ అనే 72 ఏళ్ల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరించేందుకు ప్రయత్నించిన వాలంటీర్.. ఆ క్రమంలో ఆమెను హత్య చేశాడు.
ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పొర్లడంతో కొండాయి గ్రామం నీట మునిగిపోయింది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది గల్లంతు అయి ప్రాణాలు కోల్పోయారు. ఆ గ్రామంతో పది ఇళ్లు నేల మట్టం అయ్యాయి.
సోమవారం నుంచి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయనుంది.