Home » Author »bheemraj
పుంగనూరులో కావాలనే వైసీపీ దాడులు చేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఆయనతో ఉన్న అందరికీ దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మొదట్లోనే హైకోర్టులోనే వనమా పిటిషన్ వేశారు. అయితే తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. కానీ, హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో వనమా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే విపక్షాలు డివిజన్ కు పట్టుబట్టడంతో రెండో సారి ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో రాజ్యసభ సభ్యులు స్లిప్ ల ద్వారా ఓటు వేశారు. ఇక ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది.
మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అటువైపుగా వాటర్ ట్యాంకర్ లారీ రావడాన్ని గమనించిన తిరుపతి కావాలనే ఉద్ధేశపూర్వకంగా ప్రమీలను లారీ కిందకు తోసేశాడు.
మొదట ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదివారం రాజ్ భవన్ కు ఆహ్వానించారు.
చంద్రబాబు అర్ధాంతరంగా తన రూట్ ను మార్చుకుని పుంగనూరు రావాలని అనుకోవడమే ఆయన చేసిన తప్పు అన్నారు. చంద్రబాబుకు బుర్ర పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా 21 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.
ఈ క్రమంలో ఆదివారం తెల్లావారుజామున గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.
ఇక తొలి విడతగా అభివృద్ధి చేసే జాబితాలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇందులో రూ.453 కోట్లతో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదయినట్లు చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్స్ సెంటర్ వెల్లడించింది. 10 మంది గాయపడ్డారని పేర్కొంది.
శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వను కోతులు తరమడంతో భయపడి ఏం చేయాలో తోచక ఆమె అక్కడే ఉన్న చేదబావిలో దూకేశారు. బావిలో నీళ్ల వరకు వెళ్లి పక్కనున్న రాయిపై నిలబడి రక్షించాలంటూ కేకలు వేశారు.
ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారిని బట్టలిప్పాలనడం దుర్మార్గం అని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థలో �
ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.
పెద్ద ఎత్తున రాళ్లు, మట్టిపెల్లలు పడటంతో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, దాబాలు కొట్టుకుపోయాయి. అయితే ఆ షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతోపాటు 16 మంది నేపాలీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
జడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న వ్యక్తిపై రాళ్ల దాడి చేశారని తెలిపారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా.. తమ కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు.
చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశారని అన్నారు. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధ పడుతున్నారని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు. బిల్లును పంపి రెండు రోజులు అవుతున్నా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.