Home » Author »Harishth Thanniru
జీహెచ్ఎంసీ త్వరలో అధునాతన టెక్నాలజీతోకూడిన ఆబ్లిక్ కెమెరాలను అందుబాటులోకి తేనుంది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర..
కేంద్ర ప్రభుత్వం రూ. 2లక్షల కోట్ల స్కీమ్ ను నిలిపివేసేందుకు సిద్ధమైంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మారాలని ..
ఏపీలో ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ...
తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలు ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో ..
ఐపీఎల్ -2025 టోర్నీ ఇవాళ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య జరుగుతుంది.
ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఆ విషయంలో ఎలాన్ మస్క్ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.
CM Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్న�
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా గణాంకాలు ప్రకారం.. 2024లో బంగారం 40 కంటే ఎక్కువసార్లు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసింది.
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
దేవాన్ష్ లా మీరూ అన్న ప్రసాదం ట్రస్ట్ కి విరాళం ఇవ్వొచ్చు. ఒక ఫుల్ డే కి ఎంత..? ఉదయం టిఫిన్ లేదా మధ్యాహ్న లంచ్, డిన్నర్ ఇలా దేనికిదానికి ప్రత్యేకంగా విరాళాలు డొనేట్ చేయొచ్చు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి షెహనాజ్ కన్నుమూశారు.
బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ వ్యవహారంలో యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం తగ్గింది.
ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రానున్న రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో..
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ..