Home » Author »Harishth Thanniru
శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.
వ్యోమగాములు భూమిపైకి చేరుకున్న తరువాత ఎలాన్ మస్క్ ఓ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన భార్య.. కొద్దిగంటల తరువాత భర్తకు మెస్సేజ్ చేసింది.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ప్రాక్టీస్ సెషన్ లో మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన హెలికాప్టర్ షాట్ కు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణలో ఈనెల 21వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో సాధారణ జీవనం సాగించాలన్నా ఖర్చు మోపెడవుతుంది. సింగిల్ రూమ్ కావాలంటే..
అంతరిక్ష యాత్రలు ముగించుకొని భూమికి తిరిగొచ్చే వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో ఒక్కో దేశం తీరు ఒక్కోలా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలపై ప్రధాని నరేంద్ర మోదీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటలీలోని ఫ్లోరెన్స్ కు చెందిన ఓ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ కు సిద్ధమైంది. ఇందుకోసం బంధువులు, స్నేహితులకు తమ పెండ్లికి రావాలని ఇన్విటేషన్లు పంపించారు.
తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశ పెట్టింది.
ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణంను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో ఇవాళ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు మరికొద్ది గంటల్లో భూమిపైకి రానున్నారు..
తెలంగాణ ప్రభుత్వం రెండు చారిత్రాత్మక బిల్లులను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
యువరాజ్ సింగ్, వెస్టిండీస్ బౌలర్ టినో బెస్ట్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా..
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML-2025) విజేతగా ఇండియా మాస్టర్స్ జట్టు నిలిచింది.
ఐపీఎల్-2025 టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందే కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
మార్చి 22 నుంచి ఐపీఎల్ -2025 టోర్నీ ప్రారంభం కానుంది. వరుణ్ చక్రవర్తి కేకేఆర్ జట్టు..