Home » Author »Lakshmi 10tv
పడిపోయిన కూరగాయల ధరలు..నష్టాల్లో రైతులు
ఆ 17 నిమిషాలు ఎందుకు కీలకం?
చంద్రయాన్-3 లో ఏం పరిశోధిస్తారు..? ఇస్రో లక్ష్యమేంటి..?
మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప�
చాలామందికి సెల్ ఫోన్ కవర్లలో డబ్బులు దాచుకునే అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల అత్యవసర సమయాల్లో సాయపడుతుందని అనుకుంటారు. ఉపయోగం మాట ఎలా ఉన్నా అలా చేయడం ప్రమాదకరమని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
పకోడీలు ఇష్టపడని వారుండరు.. చాక్లెట్ బార్ అంటే మహా ఇష్టం ఉన్నవారు ఉంటారు. చాక్లెట్ బార్తో పకోడీ వేస్తే బాబోయ్............. అనకండి. ఇప్పుడు 'డెయిరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ పకోడీ' అట.. దీని తయారీ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
చాలామందికి రాత్రివేళ ఫోన్ మాట్లాడి బెడ్ పక్కనే పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఒక్కోసారి బెడ్ మీదనే ఛార్జింగ్లో పెట్టి నిద్రపోతారు. ఇలాంటి అలవాటు ఉన్న వినియోగదారుల కోసం యాపిల్ కంపెనీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే?
పరీక్షలో పాస్ చేయమంటూ కొందరు విద్యార్ధులు పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడికి లంచం ఇవ్వజూపారు. సమాధాన పత్రాల్లో కరెన్సీ నోట్లను ఉంచారు. ఓ ఉపాధ్యాయుడు తనకు షేర్ చేసిన ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్లో షేర్ చేసారు.
ఖబడ్దార్ లోకేశ్.. నారా లోకేశ్కు పోసాని కృష్ణమురళి స్ట్రాంగ్ వార్నింగ్
చిరంజీవిని తాను ఎప్పుడూ విమర్శించలేదన్న కొడాలి నాని
సెక్షన్ 498-ఎ దుర్వినియోగంపై కోల్కతా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు మహిళలు చట్ట పరమైన ఉగ్రవాదానికి తెర లేపుతున్నారని అభిప్రాయపడింది. ఓ కేసు విచారణ నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
అసోంలో టీచర్లకు కొత్త డ్రెస్ కోడ్ అమలవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొందరు ఉపాధ్యాయుల వస్త్రధారణ ప్రజలకు ఆమోద యోగ్యంగా లేని నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏటా రాఖీ పండుగ వస్తుంది. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టడం ఈ పండగ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం వినూత్నమైన రాఖీలు కొనడానికి చాలామంది ఇష్టపడతారు. అలాంటి వారికోసం QR కోడ్ రాఖీలు అందుబాటులో వచ్చాయి. ఈ రాఖీల ప్రత్యేకత ఏంటో చదవండి.
సినీ ప్రముఖులపై రాజకీయ పార్టీల దృష్టి
సలార్ సినిమా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గడం నిజమేనా?
మెట్రోల్లో వీడియోలు నిషేధమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్న ప్రయాణికులు పట్టించుకోట్లేదు. తాజాగా బెంగళూరు రైల్లో ఓ మహిళ పల్టీలు కొడుతున్న వీడియో చూసి జనం షాకయ్యారు.
ట్రాఫిక్ నియమాలపై ఢిల్లీ పోలీసులు పౌరుల్ని అప్రమత్తం చేస్తుంటారు. ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఢిల్లీ పోలీసులు 'గన్స్ అండ్ గులాబ్స్' అంటూ షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
80 సంవత్సరాలు దాటిన వృద్ధ జంట తమ పెళ్లిరోజును డిఫరెంట్గా జరుపుకున్నారు. అసలు ఆ వయసులో ఎవరూ చేయలేని సాహసం చేశారు. ఇంతకీ ఎక్కడ జరుపుకున్నారు?
గొడవ పడ్డ ఇద్దరు స్టూడెంట్స్ టీచర్కి ఆ విషయం ఇంగ్లీష్లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వీరి సంభాషణకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అన్ని సందర్భాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదన
భారతీయ విద్యార్థులకు షాక్ ఇస్తున్న అమెరికా