Home » Author »madhu
అప్ఘాన్ లో తాలిబన్లు చెప్పినట్లు చేస్తున్నారు. బహిరంగ శిక్షలు అమలు చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఇటీవలే తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
2021, సెప్టెంబర్ 26వ తేదీ...ఆదివారం మధ్యాహ్నం 03 గంటల నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
టీటీడీ పేరిట ఆన్ లైన్ లో గేమ్, వెబ్ సైట్ ఏర్పాటుపై టీటీడీ విజిలెన్స్ విభాగం తీవ్ర ఆగ్రహంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా...వెబ్ సైట్, ఆన్ లైన్ గేమ్ రూపొందించినట్లు నిర్ధారించారు.
కడుపులో వెంట్రుకల తుట్టెను విజయవంతంగా తొలగించారు వైద్యులు. ఒకటి కాదు..రెండు కాదు..మూడు కిలోల వెంట్రుకలను బయటకు తీశారు.
ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ..కరోనా కాలం నడుస్తుండడంతో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మోదీకి కేవలం నాలుగు గోల్డ్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఎలాంటి వ్యక్తిగత వాహనం లేకపోగా...బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం తీసుకోలేదు.
తెనాలిలోని సీమాంధ్ర ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు కొత్త సినిమాలకు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిమ్ నోటిఫికేషన్ నుంచి అనుమతి లభించిం
ఏపీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2021, సెప్టెంబర్ 26వ తేదీ ఆదివారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 239 కరోనా యాక్టివ్ కేసులుండగా..మొత్తం ఇద్దరు చనిపోయారు. మొత్తం 4 వేల 778 యాక్టివ్ కేసులున్నాయి.
నూతన మద్యం పాలసీ తీసుకరానుంది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రైవేటు లిక్కర్ షాపులను మూసివేయాలని సూచించింది. కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి.
ఇండియాతో పాటు...కెనడా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్, జపాన్, యూకేతో పాటు మరో 30 దేశాల్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు అమ్మకాలు స్టార్ట్ అయ్యయి.
రెండు కాళ్లు లేకున్నా..రెండు చేతులతో అత్యంత వేగంగా పరుగెత్తాడు. ఇతని వేగాన్ని లెక్కకట్టిన గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు...రికార్డు నమోదు చేశారు.
ప్రతి రోజు నా భార్య స్నానం చేయడం లేదు..నాకు విడాకులు కావాలి..స్నానం విషయంలో ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని...ఇది భరించలేకపోతున్నట్లు ఓ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సాంకేతిక సమస్యలతో శ్రీవారి భక్తులకు చుక్కలు చూపించిన టీటీడీ వెబ్సైట్లో ఇప్పుడా సమస్యలు తీరాయి. టీటీడీకి సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరించేందుకు రిలయన్స్ అంగీకరించింది.
పాత మిత్రులను, కాంగ్రెస్ నాయకులను కలుస్తుంటారు. వచ్చిన వ్యక్తి ఊరికే ఉండకుండా.. ముఖం మీద కొట్టినట్లుగా.. బాహాటంగానే నాలుగు మాటలు చెప్పి వెళ్తుంటారు జేసీ దివాకర్ రెడ్డి.
జితేందర్ గోగిని చంపడానికి టిల్లు గ్యాంగ్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 2015లోనే టిల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కోర్టులో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. రోహిణి కోర్టు ఆవరణలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్యాంగ్స్టర్ జితేందర్ మన్ గోగిని దుండగులు కాల్చి చంపారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ గ్యాంగ్ స్టర్ ను ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే కాల్పి చంపేశారు.
రాష్ట్రం విడిపోయినా...మీరు బాగు పడ్డారు..తాము ఇక్కడే ఉంటే బాగుండేది... ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పాలన బాగుందని మెచ్చుకున్నారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమైంది.