Home » Author »madhu
Bowenpally Kidnap Case : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియేనని సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయడమే కాకుండా..కీలక ఆధారాలు సేకరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం సృష్టించిన
Panchayat election : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రజల ఆరోగ్యంగా దృష్ట్యా ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ చేపడితే..వ్యాక్సినే�
WHO’s colour-coded country map : ప్రపంచ ఆరోగ్య సంస్థ కశ్మీర్ విషయంలో పెద్ద తప్పును చేసింది. కరోనా మ్యాప్ను చూపించే క్రమంలో W.H.O జమ్ము, కశ్మీర్, లద్దాఖ్లను ఇండియా మ్యాప్ నుంచి వేరు చేసింది. ఇప్పటికే కరోనా విషయంలో అనేక దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున�
first death in China : ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్త స్ట్రెయిన్ రూపంలో కలవరపెడుతోంది. వూహాన్లో వెలుగుచూసిన వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఏడాది �
Sadistic husband : వరంగల్ అర్బన్ జిల్లాలో కట్టుకున్న భార్య, కొడుకును ఓ భర్త బయటకు గెంటేశాడు. భార్యబిడ్డలను పొలంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. అదనపుకట్నం తేవాలని ఇలా చేశాడా ఆ భర్త. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు స్పందించారు. భ�
CM Jagan Serious Comments : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే మంచిపనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పనులు చూడలేక కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు జగన�
Telangana Schools : పిల్లలు ఇక స్కూళ్లకు వెళ్లడానికి రెడీ కండి..కరోనా కారణంగా తాత్కాలికంగా మూత పడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకు స్కూళ్లు తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా వైరస్ త�
CM Jagan Amma Vodi : మీరు బడికి వెళ్లడం లేదా..వెంటనే వెళ్లండి..ఎందుకంటే..స్కూల్ కు రావడం లేదని తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ వెళుతుంది. ప్రతొక్కరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి 11వ తేదీ సోమవారం ఆయన నెల్ల�
AP BJP rath yatra : ఏపీలో దేవాలయాల పరిరక్షణకు రథయాత్ర చేపట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. రామతీర్థం నుంచి రథయాత్ర చేపట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. ఆలయాలు, దేవతా విగ్రహాలపై దాడులను యాత్రలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ నాయకులను సైత�
Amma Vodi Scheme : ఏపీలో చదువుతున్న విద్యార్థులపై మరో వరం కురిపించారు సీఎం జగన్. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15,000 సాయం అందించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2021, జనవరి 11వ తేదీ సోమవారం
girls cremate their father : అసలే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉంది. అనారోగ్యంతో కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్యా పిల్లలు గుండెలు పగిలేలా రోదించారు. ఇలాంటి సమయంలో వారిని ఓదార్చేవారే కరువయ్యారు. అండగా ఉండాల్సిన గ్రామస్తులు మొహం చాటేశారు. ద�
Australia set 407 run victory target for India : ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 98 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులో పుజారా 09, రహానే 04 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 5
Odisha boy appeals : సార్, రోజు వెళ్లే బస్ టైమింగ్ మార్చారు. దీంతో స్కూల్ కు వెళ్లే సరికి చాలా ఆలస్యమౌతోంది. దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా..ప్లీజ్ సార్..బస్సు యదావిధిగా వచ్చేటట్లు చేయండి సార్ అని ఓ స్కూల్ పిల్లోడి పెట్టుకున్న అభ్యర్థనకు రవాణా శాఖ వ�
Australia apologizes to Team India : ఆస్ట్రేలియా అభిమానులు నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న టీమిండియా ప్లేయర్స్ బుమ్రా, సిరాజ్ పై జాత్సాహంకార వ్యాఖ్యలు చేసిన ఆసీస్ ఫ్యాన్స్ మరోసారి..అదే విధంగా ప్రవర్తించారు. దీంతో టీమిండియా టీంకు ఆసీస్ టీం క్షమాపణలు చెప్�
Whatsapp Bye ye hi signal : టెక్ దిగ్గజం, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ దెబ్బకు వాట్సాప్ ఢమాల్ అవుతుంది. మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇన్స్టంట్ మెజేసింగ్ యాప్ వాట్సాప్ హాట్ టాపిక్గా మారింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసి కొత్త రూల్స్ని ప్రకటించడం ప�
another farmer commits suicide in delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 46వ రోజు కొనసాగుతున్నాయి. కేంద్రం తీరుకు నిరసనగా సింఘు సరిహద్దుల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్కు చెందిన 40 ఏళ్ల రైతు అమరీందర్ సింగ్ సింఘు సరిహద్దుల్లో విషం తాగాడు. సోనిపట్ ఫిమ్స్ ఆ�
India vs Australia : బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన భారత్ – ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్వీన్స్ల్యాండ్ హెల్త్ మినిస్టర్ వివాదస్పద వ్యాఖ్యలు, హోటల్ గదికే పరిమితమవ్వాలన్న కఠిన నిబంధనలు, బ్రిస్బేన్లో లాక్డౌన్ విధ�
Indonesian plane : ఇండోనేషియాకు చెందిన ఎయిర్ బోయింగ్-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో విమానం జావా సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రె�
Minister KTR May Become CM : తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. డ్రీమ్ ప్రాజెక్టు యాదాద్రి ఈ యాగాలు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి యాదాద్రి ప
poultry farmers and merchants : కోళ్ల ఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య జరిగిన గొడవల కారణంగా..కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. ఆగ్రహానికి గురైన పెంపకందారులు కోడి పిల్లలను అడవుల్లో వదిలిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు వాటిని బ్యాగుల్లో తీసుకుని వ�