Home » Author »madhu
దేశ వ్యాప్తంగా నవంబర్ 01వ తేదీ నుంచి కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అందులో ప్రధానమైంది గ్యాస్ ధర.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
కొని చాలా రోజులు కావడంతో..మరిచిపోయింది. ఓ రోజు..అనవరమైన వస్తువులను డస్ట్ బిన్ లో పడేసేందుకు సిద్ధమైంది.
విద్యార్థిడిని బిల్డింగ్ పై నుంచి తలకిందులుగా వేలాడ దీసిన ఘటనపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రిన్స్ పాల్ పై కేసు నమోదు చేయాలని మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది.
అభిమానులను సర్ ఫ్రైజ్ చేసిన ఈ వీడియో అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తోంది. అప్పూ..మళ్లా రారా అంటూ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. సీఎం జగన్ చేతులు మీదుగా వీటిని ప్రారంభించాలని భావిస్తోంది.
తూర్పు గాలులతో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, ఉత్తర కోస్తా ఆంధ్రా తీరం వరకు ఉపరితల ద్రోణి బలహీన పడిందన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం నమోదయింది.
అమెరికా నుంచి బెంగళూరుకు పునీత్ పెద్ద కుమార్తె వందిత రానున్నారు. 2021, అక్టోబర్ 31వ తేదీ ఆదివారం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
అచ్చేదిన్ అంటే ఇదేనా..ఈ మాట చెబుతూ..దేశాన్ని సర్వనాశనం చేశారంటూ..కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ.
పొన్నాచ్చి తాలూకాలోని మరూరుకి చెందిన మునియప్పన్ కూడా పునీత్ వీరాభిమాని. పునీత్ చనిపోయాడానే విషయాన్ని తెలుసుకున్న ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
బెయిల్ కు సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆర్యన్ ఖాన్ కు 14 షరతులు విధించింది.
హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు అధికారులు సిద్ధం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. బద్వేల్లో 281 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.
ఫ్రాన్స్ లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ విడుదలలో జాప్యం జరుగుతోంది. బెయిల్ కు సంబంధించిన పత్రాలు సకాలంలో జైలు అధికారులకు అందలేదు.
మీర్జాపూర్ లోని ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థుడిని హెడ్ మాస్టర్ మనోజ్ విశ్వకర్మ బిల్డింగ్ మీద నుంచి వేలాడదీశాడు.
కన్నడ కంఠీరవ తనయుడికి నటనను, సింగింగ్ను ఎంత ఇష్టపడుతాడో జిమ్ వర్కవుట్స్ను అంతకన్నా ఎక్కువగా ఇష్టపడుతారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన ఉద్రిక్తలకు దారి తీస్తోంది. కుప్పంలో నిర్వహిస్తున్న సభలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే...రాష్ట్రంలో ప్రతీ 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.