Home » Author »madhu
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.
12 జ్యోతిర్లింగాల్లో మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వెళ్లి...అమ్మవారిని దర్శించుకోవడం రష్మీ ప్రభకు ఎంతగానో ఇష్టం ఉండేది.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూ ఆర్ కోడ్ ను బుధవారం ఆలయ ఈఓ గీత విడుదల చేశారు.
ప్రముఖ సంస్థలైన జొమాటో, స్విగ్గీతో పాటు రవాణా సంస్థల్లో భాగమైన క్యాబ్స్ తమ ఛార్జీలను భారీగా పెంచేస్తున్నాయి. యాప్ ప్లాట్ ఫామ్స్ కూడా ఇప్పుడు రేట్ కార్డులను సవరిస్తున్నాయి.
రిటైర్డ్ పాక్ సైనికులే.. ఉగ్రవాదులను భారత్పైకి ఉసిగొల్పుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఉగ్రవాదుల ద్వారా తమ కసి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
హుజూరాబాద్ బై పోల్ ప్రచారం సాయంత్రంతో ముగుస్తుంది. మరి తర్వాత ఏం జరగనుంది? 72 గంటల గ్యాప్లో ఓటర్ల మనసు మారిపోతే? ఓటరు దేవుడు కరుణించకపోతే ఏంటి పరిస్థితి?
పశుసంవర్థక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు.
అమ్మా..నాన్న..నన్ను క్షమించండి...నేను మిమ్మల్ని వదిలివెళుతున్నా...ఇక నన్ను మరచిపోండి...నా ఫోన్ అమ్మి..అంత్యక్రియలు నిర్వహించండి..అంటూ ఓ బాలుడు లెటర్ రాసి..ఆత్మహత్య చేసుకున్నాడు.
మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకు పూజను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంజనేయుడిని కొలుస్తూ..వేదమంత్ర పఠనం, పంచామృత అభిషేకం, సింధూరంతో ఆలయ అర్చకులు అలంకరించారు.
ధరలు పెంచే వాళ్లు కావాలా...పేదలకు మేలు చేసే పార్టీ కావాలా ఆలోచించాలని ఓటర్లకు మంత్రి హరీష్ రావు సూచించారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది ఈటల రాజేందర్ అని తెలిపారు.
ఉబెర్ డ్రైవర్ గా కొనసాగుతూ..కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. లాటరీ రూపంలో భారీగా డబ్బు రావడంతో..అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
పాక్ జట్టు గెలవడంతో ఓ టీచర్ సంబరాలు చేసుకుంది. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ...పాక్ ఆటగాళ్ల ఫొటోలు పెడుతూ..స్టేటస్ పెట్టారు.
ఓ రైతు కుటుంబానికి అండగా నిలిచారు. ఆర్థిక సహాయాన్ని అందించారు. రైతుతో మాట్లాడిన శేఖర్ కమ్ముల..కుటుంబానికి అండగా ఉంటానని వెల్లడించారు
ముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన్ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది బాంబే హైకోర్టు.
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. కరువు భత్యం (డీఏ) పెంచాలని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
స్ఫూర్తినిచ్చేలా ప్రస్థానాన్ని తెలియజేయాలంటూ సీఎం సూచించడంతో సీఎంఓ అదనపు కార్యదర్శి ముత్యాలరాజు విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశాల కోసం పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులను సీఎం జగన్ అభినందించారు.
హైదరాబాద్ నుంచి మాల్దీవులకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో..టీడీపీ నేత పట్టాభి స్పందించారు. ఓ వీడియో విడుదల చేశారు.
వ్యాక్సిన్ తీసుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపేస్తామంటూ.. వచ్చిన ప్రకటనలో వాస్తవం లేదని తెలంగాణ ప్రజా వైద్య ఆరోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
పలు దేశాల్లో వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో మరోసారి కఠిన ఆంక్షలకు సిద్ధమౌతున్నాయి.