Home » Author »madhu
పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓదార్చారు. కర్నాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్నాటక సర్కార్ ఆదేశించింది.
ఐపీఎస్ ఆఫీసర్ రూపిన శర్మ కళ్లద్దాలను ఓ కోతి ఎత్తుకెళ్లింది. అనంతరం బిల్డింగ్ పక్కనే చెట్లకు ఏర్పాటు చేసిన స్టాండ్ పై కూర్చొంది.
బీజేపీకి అఖండ మెజార్టీ తీసుకురావడంతో కీ రోల్ ప్లే చేసిన హోం మంత్రి అమిత్ షా.. మరోసారి ఉత్తరప్రదేశ్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతానికి ఆయన ముందున్న లక్ష్యం ఒక్కటే... మిషన్ 2022.
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు బాలీవుడ్ను కుదిపేస్తోంది. బాలీవుడ్ను ముంబై నుంచి తరలించేందుకే.. బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరోసారి హైకోర్టు మండిపడింది. పంచ్ ప్రభాకర్ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యింది.
జైలు నుంచి వచ్చాక.. ఆర్యన్ ఏం చేయబోతున్నాడు? కుమారుడి విషయంలో షారుఖ్, గౌరీ ఖాన్కు ఉన్న ప్లానేంటి?
ఆర్యన్ కు బెయిల్ లభించడంపై ఎన్ సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘పిక్చర్ అభీ బాకీ హై..మేరా దోస్త్’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. ఏర్పాటు చేసిన ఫెక్సీలపై భారీగా జరిమానాలు విధిస్తోంది.
ఓ ఎంపీ వినూత్నంగా తన నిరసనను ప్రభుత్వానికి తెలియచేశాడు. కొన్ని కూరగాయలను దండగా వేసుకుని..సైకిల్ పై అసెంబ్లీకి వచ్చారు.
గడిచిన 24 గంటల్లో 381 కరోనా కేసులు నమోదయ్యాయని, ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఫెస్టివ్ సీజన్ సందర్భంగా...భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. రూ. 101కే ఫోన్ ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అయితే..దీనికో కండిషన్ పెట్టింది.
ప్లీజ్ తక్కువ తినండి బాబు..ఎక్కువ తినకండి అంటూ ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ దేశ ప్రజలను కోరుతున్నారు. ఎప్పటి వరకు అంటే..2025 వరకు అంట.
తమ దగ్గర ఉన్న వెయ్యి డోసులతో ప్రాథమికంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి కట్టడిలోనే ఉందన్నారు.
మలప్పరంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కొట్టకల్ రాఠా పరిధిలో 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ చదువుతోది.
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 06లో ఓ ఫ్లాట్ లో హాసని అనే యువతి...నివాసం ఉంటున్నారు.
టీ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేసుకుంటే..వారిపై దేశద్రోహం కేసులు పెడుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
రోజుకో ట్విస్ట్, గంటకో కొత్త ఆరోపణతో ఊహించని మలుపులు తిరుగుతున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో మరో కోణం తెరపైకి వచ్చింది..
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్న కిరణ్ గోసవిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో అతనిపై నమోదైన చీటింగ్ కేసులో అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఓ వ్యాపారి కొత్తిమీర కట్టలను మురికినీటిలో కడిగిన ఘటనపై భోపాల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
దుబాయ్ వేదికగా వెస్టిండీస్ తో సౌతాఫ్రికా జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో అంపైర్ గా అలీమ్ దార్ వ్యవహరిస్తున్నారు.