Home » Author »nagamani
అష్టలక్ష్ములు స్వరూపమే వరలక్ష్మీదేవి. ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం, విద్య, కీర్తి, ప్రతిష్టలెన్నో దక్కుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన కథ వరలక్ష్మీదేవి వ్రతం విశిష్టత.
దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్ ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ భవనాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి అయ్యింది.
చీర కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తిని కాల్చి చంపే వరకు వెళ్లింది. ఆవేశం ఓ మనిషి చావుకు కారణమైంది. చిన్నపాటి గొడవ ఎదుటి మనషిని కాల్చి చంపేందుకు కారణమైంది.
మా అమ్మపై కేసు పెట్టండి..ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపండీ, ఇక నేను ఆ ఇంట్లకి వెళ్లను, మా అమ్మతో కలిసి ఉండటం నాకిష్టంలేదు..నన్ను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపు కోసం స్థానిక పార్టీలే కుండా జాతీయ పార్టీలు కూడా ఏపీలో అధికారం కోసం యత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఏపీ పాలిటిక్స్ లోకి తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వనున
పోసాని కృష్ణమురళీపై మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. పోసానితో పాటు సింగలూరు శాంతి ప్రసాద్ పై కూడా లోకేశ్ కేసు దాఖలు చేశారు.
ప్రజాపతిపై తెలంగాణలోని హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వందల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బాధితుల నుంచి ఫిర్యాదులు అందటంతో కేసులు నమోదు చేశారు.
కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, చిన్న పిల్లలను, మహిళతో బెగ్గింగ్ చేయిస్తున్నారు. మహిళల చేతికి చంటిబిడ్డలను ఇచ్చి బిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారు. వారిని రోడ్లపై అడుక్కునేలా చేసి ఆ డబ్బుతో బెగ్గింగ్ మాఫియా కోట్ల రూప�
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులకు హారతి ఇచ్చారు. ఈరోజు శ్రావణ శుక్రవారం. హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్ద పోలీసులకు షర్మిల హారతి ఇచ్చారు.
ఇద్దరి మగవారి ప్రేమకథ .. కట్ చేస్తే
చంద్రయాన్-3లో కీలక ఘట్టం విజయవంతం
విశాఖలో జనసేన జనవాణి
అమెరికాలోని టెక్సాస్ కోర్టు ‘రివెంజ్ పోర్న్’ కేసులో సంచలన తీర్పునిచ్చింది. బ్రేకప్ తరువాత వేధింపులకు గురైన మహిళకు రూ.10 వేల కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
మీకు టేస్టీ టేస్టీ ఐస్ క్రీములు కావాలా..? అయితే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను అడగండి..అద్భుతమైన ఐస్ క్రీములు ఎక్కడ దొరుకుతాయో ఆయనకు తెలుసట..
భారతదేశంలో ఉన్న వివిధ కళారూపాలతో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలుకటానికి కృష్ణాజిల్లా టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.లోకేష్ కి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్ ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా టీడీపీలో ఎటువంటి విభేధాలు లేవని న�
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేసే పక్షి, సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని పక్షి. సూర్యగ్రహం తరువాత స్నానం చేసి గూటికి చేరే పక్షి.
ఓ యువకుడు తన కాఫీ షాపు ముందు ఓ వినూత్నమైన బోర్డు పెట్టాడు. అతని కాఫీ షాపుకు వచ్చి కాఫీ తాగాక ఆ బోర్డు చూడకుండా ఉండలేరు. చూశాక..వెరీ గుడ్ అంటూ హేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
కాకి. కావు కావు మంటూ అరిచే పక్షి అంటూ చీదరించుకుంటాం. కానీ అరుపులో గొప్ప గొప్ప సందేశాలున్నాయనే విషయం తెలుసా..?
జేసీ ప్రభాకర్ కేతిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు
ప్రహరీగోడ కట్టలేనివాడు తాడిపత్రికి ఏచేస్తాడు...?మీ పార్టీకి అధికారం ఇంకా ఎనిమిది నెలులు ఉంది అనుకుంటున్నావేమో..కానీ ఈలోపే నిన్ను ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని ఆ రోజులు దగ్గరపడ్డాయి.