Home » Author »nagamani
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్. నిజమే కుడి ఎడమైతే తప్పులేదు..ఎడమ చేతి వాటం తప్పు కాదు. కానీ ఎడమచేతి వాటం ఉన్నవారి కాస్త ప్రత్యేకంగా చూస్తాం. కొంతమంది అయితే కాస్త వివక్షగా చూస్తారు. అదేంటీ ఎడమచేత్తో అంటూ ఏదో వింతగా చూస్తారు. ఎడమను తక్కువ చేసి చూస్త�
వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఉండవ అంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ..? హత్యలకు ప్లాన్ చేశారా..? అంటూ ప్రశ్నించారు టీడీపీ నేత బోండా ఉమ.
సాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటి పోయింది. కానీ ఈనాటికి అణగారిన వర్గాలపై అత్యంత అమానవీయ దారుణాలు జరుగుతునే ఉన్నాయి. దళితులపై దారుణాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఓ దళితుడిపై దాష్టీకాన్ని చూపించింది ఖాకీ చొక్కా..
ప్రధాని మోదీజీ..మీ మన్ కీ బాత్ కాదు ముస్లింల మన్ కీ బాత్ వినండి..దేశంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి..మీరు ఆ దిశగా ఆలోచించండి..ముస్లింల మన్ కీ బాత్ వినండి..
భర్త అని నమ్మి వెళితే చంపి నదిలో పారేశాడు. బీజేపీ మహిళా నేత హత్య కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహం జరిగిన ఆరు నెలలకే భార్యను హత్య చేసిన దారుణం మహారాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది.
బీరుతో స్నానం చేస్తే చర్మం మెరిసిపోతుంది.మీరు వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుందా..అందుకే బీరుతో బీచుల్లో కూర్చుని స్నానాలు చేస్తున్నారు? దీంట్లో నిజమెంత..? నిపుణులు ఏమని చెబుతున్నారు..?
ఓ టీ పాట్ ధర అక్షరాల రూ.24 కోట్లు..అంటే దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. అందుకే గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.
ప్రతీ మనిషికి ప్రశాంతంగా నిద్రపోయే హక్కు ఉంది. నిద్రకు భంగం కలిగించే హక్కు ఎవ్వరికి లేదు. ఒకవేళ మీ నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే కేసు పెట్టే హక్కు కూడా ఉందని మీకు తెలుసా..?
అలనాటి హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తు తీర్పునిచ్చింది.
హోటల్ కు వెళ్లి భోజనానికి ఆర్డర్ ఇస్తే భోజనానికి మాత్రమే బిల్ వేస్తారు. కానీ కూరగాయాలు కట్ చేసినందుకు..ఎక్స్ ట్రా ప్లేట్ ఇచ్చినందుకు కూడా బిల్ వేస్తారా..? అంటే మా దగ్గర అంతే అంటోంది ఓ వింత రెస్టారెంట్. అక్కడికెళితే బాదుడే బాదుడు తప్పదట..
పీహెచ్ డీ చేసిన ఇంజనీర్లకు కూడా రాని ఐడియాలో సామాన్యులకు కూడా ఎలా వస్తాయో... ఓ వెదురుబొంగును కూడా వాష్ బేసిన్ గా మార్చేయొచ్చని వారి ఎలా వచ్చిందో ఐడియా..ఒక్క వెదురు బొంగు ఊరందరికి వాష్ బేసిన్..ఐడియా అద్దిరిపోలా..
11 ఏళ్ల నాటి కేసు విచారణ కోసం ఓ గేదెను కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు గేదెను తీసుకురావటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో వైఎస్ఆర్టిపి పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పై మాటల తూటాలలో విరుచుకు పడ్డ వైఎస్ షర్మిల పార్టీ ప్రస్థానం ఇక ముగియనుంది. కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం చేయనున్నారనే వార్తలకు ఇక తెరపడనుంది.
మనకు ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా..అలాగే ఓ యువకుడికి చేప ముక్క లేదనిదో తెల్లవారదు..రాత్రికి నిద్ర పట్టడు. ఉదయం లేవగానే చేప వాసన తగలాల్సిందే. అసలు ఈ చేప లేకపోతే ఎలా నా జీవితం అనేంత పిచ్చి..
ఆమె బరువు 49 కేజీలు. కానీ ఆమె కడుపులో పెరిగిన కణితి బరువు 15కిలోలు. 12మంది డాక్టర్లు కష్టపడి ఆమె ప్రాణాలు కాపాడారు.
అది బైకా లేకపోతే సెవన్ సీటర్ ఆటోనా..? అరె ఏంట్రా మీరు ఇలాంటి ప్రయాణమా..ఎక్కడా చూడలేదే..అనిపించేలా ఉందీ కుర్రాళ్ల బైక్ ప్రయాణం..
ఆదివాసీల ఆహారపు అలవాట్లలో అత్యంత కీలకమైనది..నిరంతరం వైరల్ గా ఉండేది చీమల చట్నీ. ఎర్రచీమలతో తయారు చేసే చట్నీ. ఈ చట్నీ చాలా చాలా ఫేమస్. ఎర్రచీమలతో తయారు చేసే ఈ చట్నీ శరీరానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుందట..
దేశ విదేశాల్లో లగ్జరీ హౌస్ లు ఉన్న ముఖేశ్ అంబానీ ఓ లగ్జరీ హౌస్ ను అమ్మేశారు. ఈ అమ్మకంతో ఆ ఇంటి ధర, ఇంటి ప్రత్యేకత మరోసారి వైరల్ అవుతోంది. ఆ ఇంటి ప్రత్యేకతలే కాదు ఆ ఇంటి ధర విన్నా దటీజ్ అంబానీ అనిపిస్తోంది.
చదువు ఒక్కటే పేదరికం నుంచి బయటపడే మార్గం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సీఎం జగన్ సూచించారు.
ఓ దేవాలయంలోకి ఉగ్రవాదులు మారణాయుధాలతో చొరబడ్డారు. భక్తుల తలకు తుపాకి గురి పెట్టి కదిలితే చంపేస్తాం అంటూ బెదిరించారు. అందరు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దిక్కులు చూస్తు నిల్చుండిపోయారు. కానీ ఓ భక్తుడు మాత్రం ధైర్యం చేశాడు. తుపాకితో బెదిరి