Home » Author »Mahesh T
వైసీపీ సర్కార్, టీటీడీ గత పాలక మండలిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
వచ్చే ఏడాది మేడారంలో జరగబోయే తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది.
సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచన
అన్నా మీరు పార్టీ లో ఉండాలి అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కి కాల్ చేసిన అభిమాని
రాయితీలు లేకుంటే మస్క్ దుకాణం మూసుకుని వెళ్లాల్సిందే -ట్రంప్
సీఎం చంద్రబాబు మలకపల్లి పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. కొవ్వూరులో హెలికాప్టర్ ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో, ఆయన హెలికాప్టర్ను గన్నవరం వైపు మళ్లించారు. అనంతరం గన్నవరం నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డ
ఎమ్మెల్యే రాజాసింగ్ తీరుపై జాతీయ నాయకత్వం సీరియస్
ప్రపంచం ఇప్పుడు నిప్పుల మీద నడుస్తోంది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాలు కేవలం ఆరంభం మాత్రమేనా? చైనా-తైవాన్, కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు చూస్తుంటే ప్రపంచ దేశాలన్నీ "వార్ మోడ్"లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ భయానక వాతావరణం
ప్రమాద సమయంలో దాదాపు 90 మంది ఉన్నారు-మంత్రి దామోదర
ఎవరో చెబితే మా పార్టీ నిర్ణయం తీసుకోదు -బండి సంజయ్
కిషన్ రెడ్డికి ఒకటే చెప్పా..! రాజీనామా తర్వాత రాజాసింగ్
ప్రపంచంలోనే టాప్ బాంబర్ విమానాలేంటి?
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే హెచ్.ఏ. ఇక్బాల్ హుస్సేన్, "మరో రెండు, మూడు నెలల్లో శివకు�
కోట్లాది హిందువుల జీవితకాల స్వప్నం, పరమశివుని నిలయంగా భావించే కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కరోనా మహమ్మారి అలాగే భారత్-చైనా మధ్య జరిగిన గాల్వన్ లోయ ఘర్షణల కారణంగా ఈ పవిత్ర యాత్ర నిలిచిపోయింది. ఇటీ
సినిమాను తలపించేలా ఓ యువతి రైల్వే ట్రాక్పై కారు నడుపుతూ సృష్టించిన బీభత్సం హైదరాబాద్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినా, గంటల తరబడి రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. చివరకు స్థానికుల సహాయంతో ర�
13 ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్కు ఏకంగా రూ.150 కోట్ల విలువైన భూమి బహుమతిగా లభించడం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది!
అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు రెడీ అవుతున్న ఇండియా
పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
అమెరికా జోక్యం వల్లే ఇజ్రాయెల్ బతికిపోయింది- ఖమేనీ
విజయవాడలో జరిగిన జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబుతో కలిసి బాబా రామ్దేవ్ పాల్గొన్నారు.