Home » Author »Mahesh T
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, జనసేన అధినేత పవన్కల్యాణ్ చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయించారు.
హైదరాబాద్ - నాగోల్లోని ఆనంద్ నగర్లో రోడ్లు పాడైపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదని, స్థానిక మహిళ రోడ్డుపై నిలిచిన నీటి గుంతలో దిగి నిరసన వ్యక్తం చేసింది. ఇది కాస్త సోషల్ మీడిమాలో వైరల్గా మారింది.
హరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “సంగీత్” చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. నిహారిక కొణిదెలతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్ సభ స్థానానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట తన తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి రనౌత్ ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీలోని వారణాసి నుంచి మూడోసారి పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.
వెస్టిండీస్- అమెరికా వేదికగా నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ 2024 కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ ని కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆవిష్కరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం వారణాసిలో ఆరు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించారు. ప్రధాని మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుల దగ్గరనుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో మహేష్ బాబు , ఆయన భార్య నమ్రత లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో రామ్ చరణ్, ఉపాసనలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బాపట్ల - చీరాల మండలం గవినివారి పాలెంలో చీరాల కూటమి అభ్యర్థి ఎం ఎం కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. పోటీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిన�
కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా వికారాబాద్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న102 యేళ్ల పెద్దమ్మ.
విశాఖలో తన ఓటు హక్కు వినియోగించుకొని, మార్పు కావాలంటే ఆలోచించి ఓటు వేయాలని చెప్పిన కే ఏ పాల్
ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ఈ రోజు పలమనేరు రోడ్ షోలో భాగంగా ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
18 గంటలపాటు తీవ్రంగా శ్రమించి బాలుడిని కాపాడిన రెస్క్యూ టీమ్ సిబ్బంది.
స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరైనా మీడియాలో కనిపించారా? బీఆర్ఎస్ మారాలి.. కొత్త తరం రావాలి అంటున్న కే కేశవరావు
Praja Galam Public Meeting: ఏపీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభకు ఎమ్మెల్యే బాలకృష్ణ రాగానే సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. వారికి బాలకృష్ణ ప్రేమతో సెల్ఫీలు ఇచ్చారు.