Home » Author »tony bekkal
2011లో జరిగిన దాడి కేసులో ఆగ్రా కోర్టు శనివారం ఆయనకు ఈ శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 147 (అల్లర్లు సృష్టించడం), 323 (ఇతరుల్ని గాయపరచడం) కింద ఆయన దోషిగా తేలారు
బాలిక భయాందోళనకు గురై పాఠశాల పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి ప్రిన్సిపాల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన బాలిక కడుపునొప్పితో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.
ఆర్టికల్ 370 రద్దు విషయమై కశ్మీర్ నేతలు ఎప్పటి నుంచో వ్యతిరేక గొంతు వినిపిస్తున్నప్పటికీ.. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం (ఆగస్టు 2న) ఈ విషయమై విచారణ ప్రారంభించింది
అదే నెలలో ఆయన భార్య బుష్రా బీబీ 10 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన నెక్లెస్ ను 24 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన బ్రాస్లెట్, 28 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన ఉంగరం, 18 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన చెవిపోగులు మొత్తంగా 90 లక్షల పాకిస్తాన్ రూపాయ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఒక సవాలు విసిరారు. తెలంగాణను నిజంగానే బంగారు తెలంగాణ చేసుంటే సిట్టింగులందరికీ సీట్లివ్వాలని, అలాగే కేసీఆర్ ఆయన నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేయాలని అన్నారు.
ఉద్ధవ్ థాకరే పార్టీ జూలై 24న ముంబైలోని ఎస్బీఐ ప్రధాన శాఖకు లేఖ రాసింది. శివసేన బ్యాంకు ఖాతాలో ఉన్న 50 కోట్ల రూపాయలను శివసేన యూబీటీ కొత్త ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు శివసేన షిండే వర్గానికే చెందుతుంది
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ కాల్ తో రామగుండం అసమ్మతి నేతలు ఈరోజు ఉదయమే హైదరాబాద్ వెళ్లి కేటీఆర్ను కలిశారు. అంతకు ముందే వారితో కరీంగనర్ లో వారితో మంత్రి కొప్పు సమావేశం అయ్యారు
తన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన బాంబే హైకోర్టు జడ్జిగా జూన్ 2017లో నియమితులయ్యారు. అంతకు ముందు 2016లో మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పని చేశారు.
ఆమె రాజకీయాల్లోకి రానున్నారని, ఎన్నికల్లో పోటీ చేయనుందని కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. అయితే ఇదే విషయాన్ని ఆ పార్టీ చీఫ్ అథవాలె దగ్గర ప్రస్తావించింది మీడియా. ఆమెకు వేరే చోటు నుంచి టికెట్ ఇస్తామంటూ మరింత ఆసక్తిని పెంచారు.
సూరత్ కోర్టు మార్చి 23న దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షను ప్రకటించిన 24 గంటల్లోనే అంటే మార్చి 24న రాహుల్ గాంధీ పార్లమెంటుకు అనర్హుడయ్యారు. కాగా, సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పార్లమెంటులో
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీనాక్షీ లేఖి చేసిన ప్రసంగంలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేసిందని అన్నారు
నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను 'సిటీ సెంటర్స్'గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి
వర్షాకాలం ప్రారంభం కావడంతో, కండ్లకలక కోసం సంప్రదింపులు గణనీయంగా పెరిగాయి. వ్యక్తులు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో తొమ్మిది మంది సభ్యులున్నారు. అదే సమయంలో, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమికి చెందిన పార్టీల నుంచి 101 మంది ఎంపీలు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు.
ఈ వ్యవహారం జోషి-బెడేకర్ అనే కాలేజీకి సంబంధించినది. సుమారు 8 మంది విద్యార్థులను వరుసగా పుష్-అప్ పొజిషన్లో పడుకోబెట్టారు. విద్యార్థులు బురదలో తలలు పెట్టుకున్నారు. ఒక సీనియర్ విద్యార్థి చేతిలో చెక్క కర్రతో నిలబడి ఉన్నాడు
హర్యానాలోని నూహ్లో జరిగిన హింసాకాండను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ ముస్లింలు మతం మారాలని సూచించారు. నిజానికి ముస్లింలు సురక్షితంగా లేరని, కుటుంబ సభ్యులంతా ఏ కష్టాలు లేకుండా ఉండాలంటే హిందూ మతంలోకి మారా�
దీంతో నితీశ్ ప్రభుత్వం కులగణన సర్వేని మళ్లీ ప్రారంభించింది. బీహార్లో కుల ఆధారిత గణన పనుల కోసం సాధారణ పరిపాలనా విభాగాన్ని నోడల్ డిపార్ట్మెంట్గా మార్చిన విషయం తెలిసిందే
సుప్రీం కోర్ట్ దీనిపై త్వరలో విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ డానిష్ అలీ అన్నారు. ఈ మొత్తం వివాదాన్ని ఆయన రాజకీయ వివాదంగా అభివర్ణించారు
దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 2019 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. 2019లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేరిట ఓ రికార్డు ఉంది. 2019 హీరో ఏక్నాథ్ షిండే, కాగా ఇప్పుడు రెండో హీరో అజిత్ పవార్. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు
ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ల దిగుమతికి సంబంధించి గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో 19.7 బిలియన్ డాలర్లు ఇండియా నుంచి బయటికి వెళ్లాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.25 శాతం పెరిగింది