Home » Author »venkaiahnaidu
Indian Army’s action in PoK fake పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత భద్రతా దళాలు మొరుపుదాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్లు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచరం మేరకు పీవోకేలోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత ఆర్మీ పిన్ పాయింట్ దాడులు చే�
Sadananda Gowda tests positive for coronavirus కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తులతో దగ్గరిగా మెలిగిన తనలో కరోనా లక్షణాలు కనబడటంతో టెస్ట్ చేయించుకున్నానని…
Curfew to be imposed in Ahmedabad కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అహ్మదాబాద్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిటీలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించాలని అహ్మదాబాద్ యంత్రాంగం నిర్ణయించింది. పండుగ సీజన్ లో ఒక్కస�
Bihar education minister resigns బీహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీహార్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా వ్యవహరించిన సమయంలో నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో మేవాలాల్ తన మంత్రి పదవికి రాజీన�
court sentences JuD chief Hafiz Saeed to 10 years in jail 26/11 ముంబై ఉగ్రదాడులతో సహా భారత్ లోని అనేక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా చీఫ్,గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కు గురువారం(నవంబర్-19,2020)మరో రెండు ఉగ్ర కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ లోని యాం�
COVID-19 Vaccine Will Be Ready In 3-4 Months వచ్చే 3-4నాలుగు నెలల్లో కరోనావ్యాక్సిన్ సిద్ధమవుతుందనే నమ్మకం తనకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. 135కోట్లమంది భారతీయులకు వ్యాక్సిన్ సరఫరా ప్రధాన్యత సైంటిఫిక్ నిర్ధారణ ఆధారంగా ఉంటుందన్నారు. గురువ�
₹ 2,000 Fine For Not Wearing Mask In Delhi దేశ రాజధానిలో మరోసారి విజృంభిస్తోన్న కరోనావైరస్ ని కట్టడిచేసేందుకు సీఎం కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మాస్క్ ధరించనందకు విధించే ఫైన్ ను ప్రస్తుతమున్న రూ.500నుంచి 2000రూపాయలకి పెంచారు. మాస్క్ ధరించకుండ�
Congress, Left parties to jointly organise programmes పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని బలోపేతం చేయడం కోసం అధిష్ఠానం వ్యూహరచన చేస్తోన్న కాంగ్రెస్…నవంబర్-23నుంచి 23 నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వామపక్�
Vedanta puts in expression of interest to buy govt’s entire stake in BPCL దేశంలో రెండో అతిపెద్ద రిటైల్ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(BPCL)లోని ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణ(EoI) పత్రాన్ని దాఖలు చేసింది. బీపీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి 52.98 శా�
grenade attack by terrorists in Pulwama జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో బుధవారం(నవంబర్-18,2020)భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో 12మంది పౌరులు గాయాలపాలయ్యారు. పుల్వామాలోని కాకపోరా చౌక్ వద్ద గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరిన ఘటనలో 12మంది పౌరులు గ�
Iran’s top terrorist killed in Balochistan ఇరాన్ టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ‘ముల్లా ఒమర్ ఇరానీ’ పాక్ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యాడు. నవంబర్-17న బలూచిస్తాన్ ప్రావిన్స్(రాష్ట్రం)లోని కెచ్ జిల్లాలోని తుర్బాత్ పట్టణంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరానీ,అతని ఇద�
Troops In Eastern Ladakh Get Upgraded Living Facilities గడ్డకట్టే చలిని సైతం భరిస్తూ తూర్పు లడఖ్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాల కోసం భారత ఆర్మీ మెరుగైన నివాస సౌకర్యాలను ఏర్పాటుచేసింది. శీతాకాలంలో విధుల్లో ఉన్న భద్రతా దళాల ఆపరేషనల్ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు భారత
Sasikala Deposits 10 Crore Fine In Court అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ చెల్లించారు. శశికళ తరఫున ఆమె న్యాయవాదులు బెంగళూరు సెషన్స్ కోర్టులో 10కోట్ల 10వేల రూపాయలను
Indian American Vivek Murthy, Arun Majumdar Likely Faces In Biden’s Cabinet కొద్ది రోజుల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా 46వ దేశాధ్యక్షుడిగా జో బైడెన్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే బైడెన�
Shivraj Chouhan Announces “Cow Cabinet” In Madhya Pradesh రాష్ట్రంలోని ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ‘కౌ కేబినెట్’ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం(నవంబర్-18,2020)మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ కౌ కేబినెట్ లో పశుసంవర్ధకశాఖ, అటవీ, పంచాయత�
“Bypoll Results Show…”: Now P Chidambaram’s Truth Bombs for Congress ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరియు 11రాష్ట్రాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిన తీరు పట్ల ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే.. క్షే
11 In Army Uniform Couldn’t Present ID Cards, Arrested అసోం రాజధాని గౌహతిలోని LGBI ఎయిర్ పోర్ట్ దగ్గర్లో భారత ఆర్మీ యూనిఫాం ధరించిన 11మందిని మంగళవారం(నవంబర్-17,2020)పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 11మంది తమ కదలికలకు సంబంధించిన కారణం మరియు అధికారిక ఐడీ కార్డులను చూపించలేకపోయారని,వారి కార
Second phase of Malabar exercise begins రెండవ దశ మలబార్-2020 నావికదళ విన్యాసాలు ఇవాళ(నవంబర్-17,2020)ఉత్తర అరేబియా సముద్రంలో ప్రారంభమయ్యాయి. భారత్ తోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలకు చెందిన యుద్ధనౌకలు ఇందులో పాల్గొన్నాయి. భారత అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్రం ఐఎన్ఎస్
DRDO surface-to-air missile shoots down aerial target in latest test దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) మంగళవారం ప్రయోగించిన క్యూఆర్-సామ్(quick-reaction surface-to-air missile)క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిషాలోని చంఢీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేం�
Bihar Cabinet portfolios జేడీయూ అధినేత నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి బీహార్ సీఎంగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం(నవంబర్-17,2020)జరిగిన బీహార్ తొలి కేబినెట్ భేటీలో సోమవారం మంత్రులుగా ప్రయాణస్వీకారం చేసిన నాయకులకు శాఖలను