Home » Author »venkaiahnaidu
Manipur CM tests positive for COVID-19 భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగామణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ కి కరోనా వైరస్ సోకింది. తనకు క�
Maryam Nawaz ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో మరియం జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూల�
earthquake hits Mizoram ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమి కంపిస్తోంది.ఇవాళ దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం(నవంబర్-14,2020)మధ్యహ్నాం 2:20గంటల సమయంలో రాష్ట్రంలోని చంఫాయ్ పట్టణానికి తూర్పు �
Shiv Sena Defends Rahul Gandhi కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను శివసేన ఖండించింది. భారతదేశానికి చెందిన రాజకీయ నాయకులపై ఒక విదేశీ నేత అలాంటి అభిప్రాయాలు వెల్లడించడం సరికాదని శివసేన ఎంపీ సంజయ�
Temples, Other Places Of Worship To Reopen In Maharashtra మహారాష్ట్రలో సోమవారం(నవంబర్-16,2020)నుంచి ఆలయాలు మరియు ఇతర ప్రార్థనా మందిరాలను తిరిగి ప్రారంభించనున్నట్లు మహావికాస్ అఘాడి ప్రభుత్వం తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆలయాలు లేదా ప్రార్థనామందిరాల్లో అనుసంచరించాల్సిన కరోనావైరస�
Centre Extends Enforcement Directorate Chief’s Tenure By 1 Year ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED)డైరక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018 లో జారీ చేయబడిన ఆయన అపాయింట్ మెంట్ లో మార్పులు చేయబడ్డాయని అధికారులు తెలిప�
PM Modi’s Diwali with soldiers at Longewala రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లాలోని లాంగేవాలాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జైసల్మేర్లోని భద్రతా బలగాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి బ
Light a diya as salute to soldiers: PM Modi దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు సెల్యూట్ చేసేందుకు ఈ దీపావళికి ఓ దీపం వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ సందేశాన్ని ఇచ్చారు. దేశం కోసం సైనికులు చేసే త్యాగాలను వర్ణించే
Shiv Sena hit out at Amruta Fadnavis మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ పై శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేనపై అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో అమృత ఫడ్నవీస్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఎదుటివారి
Punjab Farmers Against Farm Laws Meet Centre ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల రైతులతో సహా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ‘రైతు వ్య�
Indian Missiles, Rockets Score Direct Hits On Pak Bunkers నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ కు భారత్ ధీటుగా బదులిచ్చింది. పాక్ కాల్పులను ధీటుగా తిప్పకొట్టడమే కాకుండా పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసింది. భారత్ దెబ్బతో పాక్ కు దిమ్మతిర�
China finally congratulates Joe Biden, Kamala Harri ఈ నెల 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల్లో ఘన విజయం సాధించినా చైనా, రష్యా వంటి పెద్ద దేశాలు బైడెన్ కు శుభాకాంక్షలు తెలియజేయలేదు. కాగ�
8 Pakistani soldiers killed by Indian Army in retaliatory firing along LoC నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడిన పాక్ కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ జవాన్ల కాల్పులను భారత సైనికులు ధీటుగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో దాదాపు 8మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారత ఆర్మీ వర్గాలు త�
బ్యాంక్ ఫ్రాడ్ కేసులో బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై గతంలో సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(నవంబర్-13,2020)ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అమెరికా వెళ్తున్న సుజనా చౌదరిని అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో �
Centre approves ₹4,382 crore as calamity assistance to 6 States ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆరు రాష్ట్రాలకు జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేంద్రసాయం కింద రూ.4,382 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థా
BSF Soldier Killed In Action In Pakistani Firing Along LoC In J&K మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. శుక్రవారం జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ(LoC) వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారని భారత
Noted journalist Ravi Belagere dead కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రవి బెలగెరే (62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున బెలగెరేను గుండెపోటుతో హాస్పిటల్ కి తరలించగా… అప్పటికే ఆయన మృతిచెందినట్లు హాస్పిటల్ వర్గాలు ధ్రువీకరించాయి. బెలగెరే
PM Modi likely to celebrate Diwali with Army jawans at border areas ప్రతిఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దిపావళి పండుగను సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. భద్రతా దళాలతో దీపావళి జరుపుకునేందుకు నరేంద్రమోడీ రేపు(నవంబర్-13,2020) సరిహద్దుల్లోని ఓ పో�
ERIC TRUMP:డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. రకరకాల కామెంట్లు,సెటైర్లతో ఎరిక్ ట్రంప్ ని సోషల్ మీడియాలో చెడుగుడాడుకుంటున్నారు నెటిజన్లు. అసలు ఎరిక్ ట్రంప్ పై నెటిజన్ల సెటైర్లకు కారణమేంటీ అనుకుంటున్నా�
“Nitish Kumar Will Be Chief Minister, It Was Our Commitment”: BJP బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతరాని కమలదళం సృష్టం చేసింది. బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమిలో జేడీయూ కన్నా అత్యధికంగా బీజేపీ 74 స్థానాలు గెల్చ�