Home » Author »venkaiahnaidu
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సినీ హీరోల రేంజ్లో ఆనంద్ మహీంద్రాకు సోష ల్మీడియాలో కూడా లక్షల్లో అభిమానగణం ఉంది. సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటే ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియో సో
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి రెడీ అయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని గవర్నర్ పై ఫైర్ అయిన శివసేన… రాష్ట్రపతి పాలన అమలయ్యాక కాంగ్రెస్, ఎన్సీపీతో తాపీగా చర్చల�
ప్రపంచ వింతల్లో ఒకటి అయిన ఆగ్రాలోని తాజ్ మహల్ ను ఏటా కొన్ని కోట్ల మంది సందర్శిస్తుంటారు. భారతీయులే కాదు విదేశాల నుంచి వచ్చే అనేక మంది పర్యాటకులు తాజ్మహల్ను వీక్షిస్తూ తన్మయత్వంతో పులకించిపోతారు. అలాంటి తాజ్ అందాలను సూర్యుడు ఉదయిస్తు�
శ్రీలంకలో ఇవాళ(నవంబర్-16,2019) అధ్యక్ష ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటలముందు ఓ దుండగుడుమైనార్టీ ముస్లిం ఓటర్లను తీసుకువెళ్తున్న బస్సుల కాన్వామ్ పై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమ�
గోవా డీజీపీ ప్రణబ్ నందా కన్నుమూశారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న నందా శనివారం(నవంబర్-16,2019) తెల్లవారుజామున నందా గుండెపోటుతో మరణించారని ఐజీ జస్పాల్ సింగ్ కన్ఫర్మ్ చేశారు. డీజీపీ నందా ఆకశ్మిక మరణం తమకు షాక్ కలిగించిందని ఐజీ జస్పాల్ సింగ్ అన�
రాఫెల్ డీల్ లో అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇవాళ(నవంబర్-16,2019)బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. రాఫెల్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి గురువారం సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన వ�
మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్కు ఇవాళ(నవంబర్-15,2019) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కొట్టేసింది. మా
జపాన్ సంస్థ దైచి సాన్క్యో దాఖలు చేసిన కేసులో ఫార్మా దిగ్గజం రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్ సింగ్, అతని సోదరుడు శివిందర్ సింగ్ను కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. వారి కుటుంబానికి చెందిన ఫోర్టిస్ హెల్త్కేర్ న�
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రంజన్ గొగొయ్ తన చివరి పనిదినాన్ని ముగించుకున్నారు. రంజన్ గొగొయ్ కి ఇవాళ(నవంబర్-15,2019)చివరి పని దినం కావడంతో ఆయన తన చివరి పని రోజుని ప్రత్యేకంగా ముగించారు. తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేయబోయే ఎస్ఏ బోబ్డేతో ఇవా
ఉత్తరాఖండ్ లోని ఓ యూనివర్శిటీలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే వక్రమార్గం పట్టారు. అర్థరాత్రి విద్యార్థినికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. విద్యార్థిని ఎన్నిసార్లు వీసీకి కంప్లెయింట్ చేసినా పట్టించుకోకపోవడ
దేశ రాజధాని ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడోరోజు వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపిన ప్రకారం ఢిల్లీలో ఇవాళ(నవంబర్-15,2019)ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)లెవల్ దాదాపు 500 మార్క్ కు చేరుకుంది. ఇప్పటికే �
ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇండోనేషియా సముద్ర తీరంలోని మొలక్కాస్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.1గా నమోదయింది. ఈ మేరకు జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండోనేషియా ఓ ప్రకటన విడ�
1984 భోపాల్ గ్యాస్ విషాదంలో 20,000 మంది బాధితులకు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం కోసం పోరాడిన సామాజిక కార్యకర్త అబ్దుల్ జబ్బర్ కన్నుమూశారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్ర�
వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య ఘర్షణ ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది. బెంగాల్ గవర్నర్కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఝలక్ ఇచ్చారు. ఫరక్కాలో ఇవాళ(నవంబర్-15,2019) నిర్వహించే ప్రొఫెసర్ ఎస్ఎన్హ�
ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్..అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ అత్యంత ఉదార ఆర్థిక వ్యవస్థ అని, అపరిమితమైన అనుకూలతలు, అసంఖ్యాకమైన అవకాశాలున్నాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని భారత్లోపెట్టుబడులు పెట�
ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ఠ నారాయన్ సింగ్(74) కన్నుమూశారు. 40ఏళ్లుగా మనోవైకల్యంతో భాధపడుతున్న ఆయనకు ఇవాళ(నవంబర్-14,2019) ఉదయం నుంచి సీరియస్ గా ఉండటంతో ట్రీట్మెంట్ కోసం పాట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ పొం�
పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్తాన్లో శిక్షణ పొందారని ఆయన అంగీకరించారు. ఎప్పుడూ మాట్లాడిందో తెలియని ముషారఫ్ ఇంటర్వ్యూ క్లిప్ ను పాకిస్తాన�
మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాల కోసమే మోడీ సర్కార్ రాష్ట్రపతి పాలన విధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కపిల్ �
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై,పార్టీ విప్ ను ఉల్లంఘించారంటూ అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది ఇవాళ(నవంబర్-14,2019)బెంగళూరులో కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీ�