Road Accident : రేణిగుంట టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం..నాలుగు వాహనాలు ఢీ
ముందుగా ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారు ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి.
Road Accident : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారు ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి.
karnataka bus accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది హైదరాబాదీలు మృతి
గర్భిణికి కాలు విరగడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు కారులో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.