తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ ఎంతగా పెరిగిపోయాయో తెలుసా?
Gold: హైదరాబాద్లో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.64,610గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,480గా ఉంది

Gold
దేశంలో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 6 గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల ధర నిన్నటికంటే రూ.10 పెరిగింది. వెండి ధర కిలోకి రూ.100 చొప్పున పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- హైదరాబాద్లో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.64,610గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,480గా ఉంది
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,610గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,480గా ఉంది
- విశాఖపట్నంలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,610గా, 24 క్యారెట్ల ధర రూ.70,480గా ఉంది
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,760గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,630గా ఉంది
- ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,610గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,480గా ఉంది
వెండి ధరలు ఇలా..
- హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.85,400గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.85,400గా ఉంది
- విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.85,400గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.82,100గా ఉంది
- ముంబైలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.82,100గా ఉంది
Also Read: కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 40 నియో ధర తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోవచ్చు!