Home » Author »bheemraj
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి కనిపించింది. కొత్తపల్లి మండలంలో ముసలిమడుగు గ్రామ అడవి సమీపంలోని అడవి ముక్కల దగ్గర పెద్దపులి తారసపడింది. అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా గొర్రెల కాపరులు, వాహన దారులు చూశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందన్నారు. అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ డ్రామాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు అందించింది. తెలంగాణలో మహిళల ఆరోగ్యం కోసం కొత్త పథకం వచ్చింది. మహిళల ఆరోగ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటికీ తొమ్మిదేళ్లు అవుతున్నా పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడు సంజయ్ మృతి చెందగా మరో కార్మికుడు గాయపడ్డారు.
ట్విటర్ లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ట్వీట్ లో అక్షరాల పరిమితిని త్వరలో 10వేలకు పెంచుతున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో యూజర్లు ఒకే ట్వీట్ లో ఎక్కువ టెక్స్ట్ రాయవచ్చు.
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో దోషులకు ఉరి శిక్ష వేయాలని ఆయన తండ్రి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఉరి శిక్ష పడితేనే తన కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకు�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆయనపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు. చంపుతానని బెదిరించారని, అసభ్యకరంగా మాట్లాడారని చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు న
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టులపర్వం కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్టు అయ్యారు. ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకున్నారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి దినదినం గండంగా మారింది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో మరోసారి గ్యాస్ పైప్ లైన్ పగిలింది.
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో హసన్, నిహారికను పోలీసులు రిమాండ్ కు తరలించారు. హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించగా నిహారికను చంచల్ గూడ జైలుకు తరలించారు.
తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై మరోసారి పరోక్షంగా ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సర్కార్ పై ఆమె విమర్శలు చేశారు. రాష్ట్రంలో అత్యున్నత హోదాలో ఉన్న మహిళ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ చనిపోయాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాత్విక్ ను బూతులు తిట్టడంతో మనస్తాపం చెందాడని పోలీసులు తె
బీఆర్ఎస్ పై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేేశారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. హత్యలు పెరిగి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్షాలు యుద్ధం చేస్తున్నాయి. ప్రధాని మోదీకి విపక్షాల లేఖ వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఉంది. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేలా కేసీఆర్ మాస్టర్ మైండ్ వ్యూహం అమలు చేశారు. కేంద్ర సంస్థలు, గవర్నర్ వ్యవస్థ దుర్విని
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ లియూ లేఖ రాశారు. కొంగరకలాన్లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తానని చెప్పా
ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. అందుకు నిరసనగా ఈనెల (మార్చి) 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందో�
వివేకా హత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ (సోమవారం6) విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు అయింది. నికోబార్ దీవుల రీజియన్ లో సోమవారం ఉదయం 5 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపాన్ని నేషనల్ సెంట్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.