Home » Author »bheemraj
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ లో వర్గపోరు నెలకొంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య వర్గపోరు సాగుతోంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.
డాక్టర్ ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్ గా మారింది. వరంగల్ పోలీసులకు ప్రీతి కేసు చిక్కుముడిగా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది.
డాక్టర్ ప్రీతి మృతి కేసులో మట్టెవాడ పోలీసులకుత మరో కీలక ఆధారం లభ్యం అయింది. ప్రీతి లాస్ట్ ఫోన్ కాల్ పై పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తున్న దర్యాప్తు బృందం అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఓ జూనియర్ డాక్టర్ ఇచ్చిన సమాచారంతో కస్టడీలో న�
తెలుగుదేశం స్థాపించకముందు తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు, సజ్జలు తిన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎవరు ఎవరికి అన్నం పెడుతున్నారంటూ ప్రశ్నించారు.
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సమీపంలోని మడపాం టోల్ గేట్ వద్ద కలకలం చెలరేగింది. శనివారం అర్ధరాత్రి ఓ ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి. సుమారు 88 వేల రూపాయలను జల్లుకుంటూ వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ ఎవరనేదానిపై పోలీసులు గాలిస్తున్నారు.
శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ పై ఎంక్వైరీ కమిటీ రిపోర్టు రెడీ చేసింది. దర్యాప్తు ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని, కాలేజీలో వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని కమిట�
దేశంలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం హెచ్3ఎన్2 పేరుతో కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. అనేక మందిలో కొత్త వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కొత్త వైరసుల ఉపరకం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ధృవీకరించింద�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ద్రోహం చేశారని పేర్కొన్నారు.
మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోపాటు మాజీ సీఎంలు ఉద్ధవ్ ఠాక్రే, ఫారూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, బ�
మెడికో ప్రీతిది ఆత్మహత్యా? లేదా హత్య అనే విషయంపై మిస్టరీ వీడలేదు. హైదరాబాద్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ నుంచి వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? దానిపై పోలీసులు నిర్ధారణ�
టెన్నిస్ కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా అభిమానుల కోసం ఆదివారం (మార్చి5,2023) ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో సానియా-రోహన్ బొప్పన్న టీమ్స్ తలపడనున్నాయి.
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరీ కేసులో మాగుంట రాఘవ రెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్న ఈడీ.. మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగించింది. మనీష్ సిసోడియా కస్టడీ పొడగిస్తూ ఎంకె.నాగ్ పాల్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
వికారాబాద్ జిల్లాలో మూడో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదన్నారు.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ రెండో రోజు కొనసాగుతోంది. హరి హర కృష్ణ పోలీసుల కస్టడీలో ఉండటంతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేపట్టారు. ఇక హరి హర ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
మెడికో ప్రీతి మృతి నిర్ధారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితుడు సైఫ్ ను పోలీసులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. ప్రీతి మృతి నిర్ధారణకు ఫోరెన్సిక్ నివేదిక, టాక్స్ కాలజీ నివేదిక కీలకం కానున్నాయి.
బిహార్ లోని సీతామర్హి జిల్లా సొన్ బర్సా బ్లాక్ లో విషాదం నెలకొంది. కల్యాణమండపంలోనే వరుడు గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. బారాత్ కల్యాణమండపం వద్దకు చేరుకున్న కాసేపటికే ఈ ఘటన జరిగింది.
నైజీరియాలోని నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.