Home » Author »bheemraj
వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసులో సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలు వెల్లడించారు. సైఫ్ ఫోన్ నుంచి 17 వాట్సాప్ చాట్స్ ను పోలీసులు పరిశీలించారు. ఎల్ డీడీ, నాకౌట్స్ గ్రూప్ నుంచి చాట్స్ ను పరిశీలించారు.
అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ వో) పొడిగించింది. అర్హత ఉన్న ఈపీఎఫ్ వో సభ్యులందరూ మే 3 వరకు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గుంటూరులోని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,090 కోట్లు జమ చేశారు.
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకోతీరులో మోసాలకు పాల్పడుతున్నారు. టెలిట్రామ్ యూజర్లకు యువతులను ఎర వేసి ట్రాప్ చేసి ఆరుగురు యువకుల నుంచి వారం రోజుల్లో రూ.2 కోట్ల 50 లక్షలు కాజేశారు.
ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ప్రీతి తల్లిదండ్రులు మంత్రుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జురుగుతున్నాయి. నగరంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఏక కాలంలో నగరంలోని 20 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఆప్ఘనిస్తాన్, తజకిస్థాన్ లో భూకంపాలు సంభవించాయి. రెండు దేశాల్లో గంటన్నర వ్యవధిలో వరుస భూ ప్రకంనలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల్లోనూ తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
తిరుపతి రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మనీష్ సిసోడియా అరెస్ట్ కు నిరసనగా ఆప్ బ్లాక్ డే కి పిలుపిచ్చింది.
తిరుపతిలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాన్వాయిని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకున్నారు.
నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్ లో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మెడికో ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది ముమ్మాటికి మర్డరే అని అన్నారు. ప్రీతికి సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడని నరేంద్ర ఆరోపించారు.
మెడికో ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. నివేదిక ఆధారంగా హెచ్ వోడీ నాగార్జునరెడ్డి, ప్రిన్సిపల్ పై చర్యలు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హరీశ్ రావు ఆదేశి
ర్యాగింగ్ భూతం, సీనియర్ల వేధింపులకు మెడికో విద్యార్థి ప్రీతి బలైన ఘటన ఒకవైపు అందరినీ విషాదంలో పడేస్తే.. అదే జిల్లాలో మరో దారుణం జరిగింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
వరంగల్ మెడికో ప్రీతి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేంద
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో హరిహర కృష్ణ నవీన్ ను కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నవీన్ హత్య విషయంలో హర హర కృష్ణకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.