Home » Author »bheemraj
వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు అయింది. BDS విద్యార్థిని వైశాలి ఇంటిపై దాడి చేసి ఆమెను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డిపై అదిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అడ్డగోలుగా అమ్మేస్తోందన్నారు. ప్రజల సొమ్మును రార్పొరేట్లకు దోచిపెడుతోందని చెప్పారు.
ఫార్ములా ఈ కార్ రేస్ ప్రారంభంలో ప్రమాదం జరిగింది. రేసింగ్ లో టర్నింగ్ వద్ద నేరుగా కారు ఢీకొన్నది. ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో సిబ్బంది తొలగిస్తోంది.
ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ మీద గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు ప్రజల వాహనాలు వచ్చాయి. ట్రాక్ మీదకు నార్మల్ వాహనాలు ఎలా వచ్చాయని రేసింగ్ నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారు.
బాపట్ల జిల్లా చీరాల హైవేపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ప్లెక్సీలు వెలిశాయి. ఈ ప్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ తెచ్చాం కనుక 2014లో అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా నర్సాపురంలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ మిషన్ లో 40 ఐదు వందల దొంగ నోట్లను ఓ వ్యక్తి డిపాజిట్ చేశారు. బ్యాక్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలకృష్ణ భార్య జ్యోతి నిన్న రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలకృష్ణ వేధింపులు తాళలేక జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు బీఆర్ఎస్ శ్రేణలు నుంచి నిరసన సెగ తగలింది. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
వరుస భూకంపాలు టర్కీ, సిరియాలను బెంబేలెత్తిస్తున్నాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. భూకంపంతో తీవ్ర కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ తోపాటు పలు దేశాలు రంగంలోకి దిగాయి.
టర్కీ, సిరియాలో భూప్రకంపనలు ఆగడం లేదు. రెండు దేశాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7,800 దాటింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊపాధ్యాయల బదిలీలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. విశాఖ కేంద్రంగా రాజధాని అంశంతోపాటు అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని జ్యోతి సూసైడ్ చేసుకున్నారు.
తెలంగాణలో 16 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
డ్రైవర్ లెస్ కార్లు, బస్సులు తరహాలోనే సెల్ఫ్ డ్రైవింగ్ విమానాలు రానున్నాయి. త్వరలో సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు వచ్చే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టులో మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా మహిళా న్యాయవాది ఎల్సీవీ గౌరీ నియామకం సరైనదేనని స్పష్టం చేసింది.
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ నేటి నుంచి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ నెల 11 న ఎలక్ట్రిక్ కార్ రేస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఎన్టీఆర్ మార్గ్ లో జరుగగనున్నాయి.
తాజాగా టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది. నిన్న మూడు సార్లు భూ ప్రకంపనలు రావడంతో టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి.
ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. భూకంపం ధాటికి ఏ శిథిలాన్ని కదిలించినా డెడ్ బాడీలే. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.