Home » Author »chvmurthy
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన "దిశ" హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో సోమవారం చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. దిశ హత్య ఘటనపై పెరుగుతున్న నేరాలపై బీజేపీ ఎంప�
ఇంతకాలం పోటీ పడి వినియోగదారులకు చవకగా సేవలు అందిస్తున్న మొబైల్ కంపెనీలు సోమవారం అర్ధరాత్రి నుంచి టారిఫ్ చార్జీలు పెంచుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రజలకు ఫోన్ల వాడకాన్ని బాగా అలవాటు చేసిన కంపెనీలు ఇప్పుడు లాభాల బాట పట్టటానికి వినియోగదారులపై భ
తమిళనాడులోని కోయంబత్తూరు, మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం తెల్లవారు ఝూమున 3గంటల ప్రాంతంలో ఒక పెద్ద భవనం కూలి 15 మంది మరణించారు. ఘటన జరిగినప్పుడు వారంతా నిద్రలో ఉండటంతో వారంతా అక్కడి క
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కొత్త పథకాలు ఆవిష్కరిస్తున్న సీఎం జగన్.. మరో స్కీమ్ కి శ్రీకారం చుట్టారు. సోమవారం(డిసెంబర్ 2,2019) నుంచి మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే పథకానికి శ్రీకా�
నల్గొండ జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పడంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో వీరంతా సజీవంగా ఉన్నారు. నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ దేవాలయం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కొద్ది సేపు మూసి వేశారు. శనివారం ఉదయం 11 గంటలనుంచి 20 నిమిషాల పాటు ఆలయాన్ని మూసి ఉంచి ప్రదక్షిణలు, దర్శనాలు నిలిపి వేశారు.
భారత దేశంలో జరిగే పెళ్శిళ్లలో ప్రేమ పెళ్లి చేసుకునే యువతీయువకుల సంఖ్య 10 శాతానికి మించటం లేదని లెక్కలు చెపుతున్నాయి. మిగతా 90 శాతం పెళ్ళిళ్లు అరేంజ్డ్, సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్ధ ఇక్కడ పటిష్టంగా ఉందనే చెప్ప�
పోలీసు డిపార్ట్ మెంట్ ను ముప్పతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకోటానికి పోలీసులు సరికొత్త వ్యూహం పన్నారు. మహిళా ఎస్సైతో మ్యారేజ్ ప్రపోజల్ పంపించారు. అడది వలచి.. వస్తోందనే సరికి టిప్పు టాపుగా పెళ్ళి చేసుకోటానికి వచ్చి ప�
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లినప్పటినుంచి సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలపై గుర్రుగా ఉన్నారు. అనేక సందర్భాల్లో యూనియన్ నాయకుల మాటలు విని కార్మికులు సమ్మెకు వెళ్లారని సీఎం ఆరోపించారు. అందుకే కార్మికులతో నేరుగా మాట్లాడేందుక�
బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం లోని తపోవనం కూడలి వద్ద ఆదివారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా..మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో 7 గురిక�
వివాదాస్పద నిర్ణయాలు.. రాజకీయంగా విప్లవాత్మక మార్పులు.. నవరత్నాలకు ప్రాధాన్యత.. మరెన్నో వరాలు.. ఇదీ ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన. ఇంతకీ ఇచ్చిన మాటపై నిలబడ్డారా... హామీలు అమలయ్యాయా... రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారా.. ఆరు నెలల్లో జగన్ సాధించిందేంటి.
ఆర్టీసీ సమ్మె సమసిపోయింది. కార్మికులంతా విధుల్లో చేరిపోయారు. యథావిధిగా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ సమయంలో... ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆదివారం, డిసెంబర్1నాడు లంచ్ మీటింగ్ పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఇవాళ్టి సమావేశంలో
ప్రియాంక రెడ్డి హత్యకేసులో నిందితుడు జొల్లు నవీన్ లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అతడిది ఎంత క్రూర మనస్తత్వమో అతని బైక్ను చూస్తేనే అర్థమవుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, ఎల్లప్ప దంపతులకుమా�
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉల్లిపాయ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి 80-110 రూపాయల మధ్య పలుకుతోంది. అటు ఉత్తర భారతంలోనూ అదే విధమైన పరిస్ధితి ఏర్పడింది. వంటలో ఉల్లి వాడకాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఉల్లి క�
కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు టార్గెట్ గా హానీ ట్రాప్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పరప్పణ అగ్రహారకు చెందిన రాఘవేంద్ర ఎలియాస్ రఘు, మంజునాధ్ లతో పాటు….కోరమంగలకు చెందిన పుష్ప, బనశం�
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైవేలపై టోల్ ఫీజు వసూలుకు ఉపయోగించే ఫాస్టాగ్ విధానం అమలు గడువును పొడిగించింది. డిసెంబరు 1 నుంచి అన్ని టోల్ గేట్ల వద్ద కేవలం ఫాస్టాగ్తోనే టోల్ చెల్లింపులు ఉంటాయని గతంలో చెప్పిన కేంద్రం.. త�
హైదరాబాద్ మహానగరంలో వరుసగా జరుగుతున్నసంఘటనలు చూస్తుంటే ఇక్కడ మహిళలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై నుంచి కారు పడి ఓ మహిళ మృతి.. బంజారాహిల్స్లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ మహిళా ఉద్యోగి దుర్మరణం.. శంషాబా
శంషాబాద్... ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక్కడే ఇద్దరు మహిళలు మంటలకు బలైపోయిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కామాంధుల పైశాచికత్వానికి ప్రాణాలు కోల్పోయిన ప్రియాంకరెడ్డి ఘటన ఓవైపు కలకలం రేపుతుండగానే.. మరో మహిళ మంటల్లో కాలి బూడిద�
జార్ఖండ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ నవంబర్ 30,శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబ�
టీడీపీ సీనియర్ నేత కె.అచ్చెన్నాయుడు రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదార�