Home » Author »chvmurthy
గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్ధులకు ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడలేదు. పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సహా విద్యార్ధులు మరణించటంతో వారంతా విషాదంలో కూరుకుపోయారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నిటీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసును సైబరాబాద్ పోలీసులు చేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తున్నారనే కారణంతో చిన్నపిల్లలని కూడా చూడకుండా ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వారిని తాళ్లతో కట్టి బంధించి హింసించింది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కదిరి మున్సి�
హైదరాబాద్కు తలమానికమైన మెట్రో రైలు సేవలు మరింత విస్తరిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఐటీ ఉద్యోగులు ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గం నేడు ఫ్రారంభంకాబోతోంది. ఇప్పటివరకు నాగోల్ నుంచి హైటెక్సిటీ వరకు నడిచే మెట్రో రై
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడు జిల్లాల్లో విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అందించిన సమాచారంతో నవంబర్ 29, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాంచీపురం, వెల్లూరు, చెంగల్పేట జిల్లాల్లో�
సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. 55రోజుల తర్వాత మళ్లీ స్టీరింగ్ పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపో�
సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే పరిస్ధితికి తీసుకొచ్చారని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక �
మహారాష్ట్రలోమహావికాస్ అఘాడీ పేరుతో త్రిపక్ష కూటమి అధికార పీఠాన్ని ఎక్కుతున్న సమయంలో శివసేన మరో బాంబు పేల్చింది. మహారాష్ట్రలో తమ లక్ష్యం నెరవేరిందనీ… ఇక కేంద్రంలో బీజేపీపై పోరాడతామని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్ ప్రకట�
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడం సమీపంలోని భైరవకోన ఆలయం దగ్గర క్షుద్ర పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. క్షుద్రపూజలు చేస్తూ ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ధన్ పాల్ తో పాటు తమిళనాడుకు చెందిన మరో నలుగురు వ్యక్
ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటి? గురువారం జరిగే కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయం తప్పదా?.. ముఖ్యమంత్రి ఆర్టీసీ ఆస్తుల లెక్కలు తీయడంలో ఆంతర్యమేంటి? ఆర్టీసీని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారా? లేదంటే జోన్లుగా విభజించబోతున్నారా? ప్రైవే�
అయోధ్య రామజన్మభూమి వివాదాస్పద కేసులో సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేయకూడదని సున్నీ వక్ఫ్ బోర్డ్ నిర్ణయించుకుంది. లక్నోలో భేటీ అయిన బోర్డు ప్రతినిధులు.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే.. ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం.. అయోధ్యపై రివ్యూ
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి దగ్గర…. కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో 28మంది ప్రయాణికులు ఉన్నా
ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్లోను నింగిలోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ల్యాంచ్ ప్యాడ్ దీనికి వేదిక కానుంది. దీనికి సంబంధించిన 26 గంటల కౌంట్డౌన్ మంగళవారం ఉదయం గ
హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెంబరు 12లో ఆర్టీసి బస్సు భీబత్సం సృష్టించింది. తాత్కాలిక డ్రైవర్ తో నడుపుతున్న బస్సు రోడ్డు పై వెళుతున్న స్కూటీ ని ఢీ కొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న మహిళ అక్కడికక్కడే మరణించింది. మహిళ టీసీఎస్ లో ఉద్యోగం �
సినీ నటుడు, బిగ్ బాస్ ఫే ప్రిన్స్ సుశాంత్ మద్యం సేవించి వాహానం నడిపి పోలీసులకు చిక్కాడు. నవంబర్ 24 ఆదివారం రాత్రి హైదరాబాద్, బాచుపల్లి సమీపంలోని వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి సమీపంలో పోలీసుల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రయివ్ లో ప్రిన్స్ పట్టుబడ్�
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నవంబర్ 28న అమరావతి పర్యటనకు రావటంపై పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.‘రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా’ అంటూ చంద్రబాబుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చ�
మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోపు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని ఆమ
మహారాష్ట్ర ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా తాను ఎన్నికైనట్లు జయంత్ పాటిల్ శాసనసభ కార్యదర్శి రాజేంద్రభగవత్ కు లేఖ అందచేశారు. లేఖ అందిన విషయాన్ని శాసనసభ కార్యదర్శి ధృవీకరించారు. కాగా లేఖపై నిర్ణయం తీసుకోవల్సింది శాసనసభ స్పీకర్ అని ఆయన తెలిపా
2008 లో ముంబై ఉగ్రదాడిలో మరణించిన మృతులకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నివాళులర్పించారు. ముంబై మెరైన్ డ్రైవ్ లోని పోలీసు స్మారకస్ధూపం వద్ద మంగళవారం ఉదయం వారు పుష్పగుఛ్చం ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్�
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్�