Home » Author »chvmurthy
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులందరు ఆధార్ నమోదు చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 58,10,490 మంది విద్యార్థుల ఆధార్ వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే 467 మండల రీసోర్సు కేంద్రాల్ల�
సిధ్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణ సంఘటన జరిగింది..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఇంటిల్లిపాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కరీంనగర్ కు చెందిన చిలుముల లక్ష్మీరాజం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన విమల అనే మహిళను 12 సంవత్సరాల క్రితం �
టాలీవుడ్ లో ప్రముఖ హీరోలు, నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు చేస్తున్న సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రముఖ నిర్మాతలు, అగ్ర హీరోల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల దాడుల�
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదల్గురి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 15పై ఓరాంగ్ గెలబిల్ ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం�
హైదరాబాద్ లో సినీరంగానికి చెందిన వారి ఇళ్ళపై ఐటీ శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా హీరో నాని, నివాసం కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రముఖుల ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతుం
తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. దళితుడిని ప్రేమించిందంనే కోపంతో కన్నతల్లి కూతుర్ని కడతేర్చింది. కూతుర్ని కిరసనాయిల్ పోసి తగల బెట్టి అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్�
మహా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) చీఫ్ శరద్ పవార్ బుధవారం మధ్యాహ్నం గం.12-30లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేనతో పొత్తు విషయమ�
ప్రముఖ సినీ నిర్మాత డి. సురేష్ బాబు ఇంట్లో బుధవారం తెల్లవారుఝూము నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫిలింనగర్ లోని సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం, రామానాయుడు స్టూడియో, సురేష్ బాబు ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహి�
తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 12వేల స్కూళ్ల మూసివేతకు రంగం సిధ్దమవుతోంది. విద్యా హక్కు చట్టానికి సవరణ చేయటం వల్ల ఈ పరిస్ధితి తలెత్తుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి (నైబర్హుడ్) కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. దూరం�
పెళ్లంటే నూరేళ్ల పంట. మారుతున్నకాలంతో పెళ్లి ఖర్చులు పెరుగుతున్నాయి. ఫంక్షన్ హాళ్లకు, కేటరింగ్ కు అయ్యే ఖర్చు భారీగానే పెరిగింది. పెళ్లి అంటే ఆడపిల్ల వారితో సమానంగా మగ పెళ్ళి వారికి ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు సమాజంలో పెరిగిన పెళ్ళి ఖర్చుల�
అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వచ్చిన 12 ఏళ్ల బాలికను కొండపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నవంబర్19, మంగళవారంనాడు తమిళనాడులోని బేలూరుకు చెందిన బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకునేందుకు వచ్చింది. పంబ వద్ద మహిళా పోలీ�
చైనాలోని బొగ్గుగనిలో విషాదం చోటుచేసుకుంది. బోగ్గు గనిలో పేలుడు సంభవించటంతో 15 మంది కార్మికులు మరణించగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఉత్తర చైనాలోని పింగ్యావోలో సోమవారం ఈఘటన చోటుచేసుకుంది. �
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే సామాజిక వర్గంపై విచారణ మొదలైంది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే కుల ధృవీకరణ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ వర్గానికి చెందిన వారో, కాదో తేల్చి నివేదిక ఇవ్వాలని రాష�
పాకిస్తాన్ లో అరెస్టైన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ చాలా నెమ్మదస్తుడని.. మంచివాడని.. ప్రేమలో విఫలమై డిప్రెషన్ లో పాకిస్తాన్ వెళ్లి ఉంటాడని ఆయన తండ్రి బాబూరావు చెప్పారు. బాబురావు కుటుంబం గత ఐదు ఏళ్లుగా కూకట్ పల్లిలో నివాసం ఉంటోంద
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగగా.. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం యోచనలో ఉంది. ఆదాయ అన్వేషణలో భాగంగా మద్యం ధరలను సవరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముగ్గురు మంత్రుల�
ప్రస్తుత ఏడాదిలో ఐటీ కంపెనీలు 30,000-40,000 మంది మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం టి.వి. మోహన్దాస్ పాయ్ తెలిపారు. వ్యాపారంలో వృద్ధి మందగించడమే ఇందుకు కారణమని చెప్పారు. అయితే ఇలా ఉద్యోగాలు పోవడం అయిదేళ్లకోసారి సాధా�
మంగళ, బుధ వారాల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దక్షిణ శ్రీలంక తీరం దగ్గరలోని హిందూ మహా సముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరం దగ్గరలో ఉన్న నైరుతి బంగాళ�
దేశంలో 9 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టే క్రమంలో భాగంగా కేంద్రం నిబంధనలు జారీ చేసింది. ఇప్పటి వరకు కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు చేస్తున్న 8 గంటల పని ఇకనుంచి 9 గంటలుగా మారనుంది. వేతనకోడ్-2019, అమలులో భాగంగా కనీస వేతనాల�
తమిళనాడులో దోమ తెరల తయారీ కంపెనీ యజమాని నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపి లెక్కల్లో చూపని కోట్ల రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కరూర్ జిల్లా సెమ్మడైలో శివస్వామి అనే వ్యక్తికి శోభికా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో దోమ త
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యుల ప్రయత్నించారు. పలు అంశాలపై చర్చకు విపక్�