Home » Author »chvmurthy
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలోని ప్రముఖ నగరాల పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. అలహాబాద్, ఫైజాబాద్, మొఘల్ సరాయ్ పేర్లు మార్చిన తర్వాత ఇప్పుడు ఆగ్రా పేరు మార్చే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి ఆగ్ర�
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..అందుకే 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన ఆ సంసారంలో వారికిద్దరు పిల్లలు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్ లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి అశోక�
కార్తీకమాసం మూడవ సోమవారం కావటంతో ఈరోజు తెల్లవారుఝాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శివకేశవులకు కార్తీకం అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ సోమవార అంటే శివుడికి మహా ప్రీతి. ఇక కార్తీకమాసం మూడో సోమారం అవటంతో తెలుగు రాష్ట
దేశీయ మార్కెట్లో ఆకాశాన్నంటిన బంగారం ధరలు గత 2 నెలల్లో రూ.2000 తగ్గింది. 2019, సెప్టెంబర్ మొదటి వారంలో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ.40,000 ఉండగా, శుక్రవారం, నవంబర్ 15 శుక్రవారం నాటికి రూ.38,246 వద్ద నిలిచింది. అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ఆశవహ
చైనా తయారు చేసిన సోషల్ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ సంచలనాలు నమోదు చేస్తోంది . 150 కోట్ల డౌన్ లోడ్ల మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది. 2017 లో అందుబాటు లోకి వచ్చిన ఈయాప్ 100 కోట్ల మైలురాయిన 2019 ఫిబ్రవరిలో దాటింది. అప్పటి నుంచి గత9
నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఎడ్లపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జానకంపేట గ్రామానికి చెందిన నలుగురు మృత�
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్- బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆడియో టేప్ లీకైంది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ కరీంనగర్ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారింది. ఆడియో లీక్పై బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన ఫోన్ను టీఆర్ఎస్
తమ నియోజక వర్గంలోని సమస్యను పరిష్కరించటంలో ఎంపీ అలసత్వం వహించాడని అలిగిన ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ, గౌతమ్ గంభీర్ కనపడటం లేదని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఆదివారం ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంల
బంగ్లాదేశ్ లోని చిట్టగ్యాంగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఐదంతస్తుల భవనం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీకై జరిగిన పేలుడులో 7గురు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం, నవంబర్ 17న జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక చిన్నారి, ఇద్దరు మ
ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మపై కాంగ్రెస్ ఎంపీ , టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు , కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబధ్దం
హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సోమవారం, నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిధ్ద
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఆరోపించారు. ఇస్లాం బోధకుడు, జకీర్ నాయక్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చ
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారంనాడు అరెస్టు చేసారు. స్థానికులను బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్న హిలాల్ అహ్మద్, సాహిల్ నజీర్, ప�
ప్లాస్టిక్ వినియోగాన్నితగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కొత్త ఆలోచన చేశారు. తన నియోజక వర్గంలో ప్రతి ఇంటికి ఒక జ్యూట్ చేతి సంచిని పంపిణీ చేయాలని నిర్ణయిుంచుకున్నారు. అందులో భాగంగా శనివారం నవంబర్ 16న తన న�
డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. 15 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ,శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నామని.. ఇప్పటికే పేపర్ లెస్, డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్
చంద్రబాబు తన పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించుకోలేక తన ఊర కుక్కలతో వైసీపీ మీద నిందలు వేయిస్తే ఊరుకునేది లేదని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీకి చెందిన దేవినేని అవినాష్ వైసీపీ లోచేరటం, టీ�
చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో నిందితుడు రఫీని పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. హంతకుడు బసినికొండకు చెందిన లారీ క్లీనర్ రఫీ ఈ దారుణానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ తెలిప�
ఉద్యోగం ఉందని చెప్పిన వ్యక్తి సాయం చేయక పోగా బలాత్కరించాడు. తీరా అతడి నుంచి కాపాడిన కామాంధులు కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణం నోయిడాలోజరిగింది. పోలీసులు తెలిపిన వివిరాల ప్రకారం నోయిడాకు చెందిన బాధిత యువతి (21) ఉద్యోగాల వేటలో ఉ
తూర్పు గోదావరి జిల్లాలో హానీ ట్రాప్ జరిగింది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని, యువతితో హానీ ట్రాప్ చేయించి అతని వద్దనుంచి డబ్బు వసూలు చేస్తూ ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దుర్గా�
శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించే కేసును సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన ర్రంలో అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుంతించే విషయంపై గందరగోళం ఏర్పడింది. మండల పూజ కోసం నవంబర్ 16 నుంచి అయ్యప్ప ఆలయం తెరవనున్నారు. 17 నుంచ�