Home » Author »chvmurthy
ట్రావెల్స్ వ్యాపారం కొంత కాలం ఆపేయాలనుకుంటున్నట్లు టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి చెప్పారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్ బస్సులపై దాడులు చేసి బస్సులను సీజ్ చేశారు. బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపై అనేక ఒత్తిళ్లు ఉ�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్రమాజీమంత్రి చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటీషన్ను ఢిల్లీ హై కోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేసులో ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వటాని�
టీడీపీ నుంచి సస్పెండైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్… సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం పై చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసు కమీషనర్ కి ఫిర్యాదుచేశారు. అమ్మాయిలతో మార్పింగ్ ఫోటోలను జతచేసి తనపై తప్పు
పాతికేళ్లు దాటాయో లేదో కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడో ప్రబుధ్దుడు. ఇందుకోసం ఏకంగా నకిలీ విలేకరి, ఎస్.ఐ. అవతారాలెత్తాడు. ఒక బంగారం కొట్టు యజమాని నుంచి కోటి రూపాయలు కాజేసే ప్రయత్నంలో..తనముఠాతో సహా అడ్డంగా బుక్కయి పోలీసులకు దొరికి ప�
మిలియనీర్ కుమారుడికి తన కంపెనీలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే….గుజరాత్ కు చెందిన మిలియనీర్, ఆయిల్ ట్రేడర్ రాకేష్ థక్కర్ కుమారుడు ద్వారకేష్ థక్కర్, చదువు మాన
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల పూర్తయ్యే వారందరూ ఓటు హక్కుకు అర్హులై తమ పేర్లు జాబితాలో నమోదు చేయించుకోవచ్చు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంద
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్టు చేసారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. నవంబర్ 13 బుధవారం ఇండోర్ లో ఈ సంఘటన జరిగింది. నవంబ�
రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి వస్తే వారిని స్వాగతించటానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రాభివృధ్దికి దోహదపడే పాలసీని త్వరలోనే తీసుకువస్తాం అని ఆయన చెప్పారు. ఆ పాలసీ చంద్రబాబు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై విచారణను హైకోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది. రూట్ల ప్రయివేటీకరణపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. కార్మికుల సమ్మె
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించటంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమల రివ్యూ పిటీషన్లపై విచారణ జరిపింది. చీఫ్
సుప్రీం కోర్టు బుధవారం మరో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ తీర్పు చెప్పింది. ఈమేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్ధిస్తూ చీఫ్ జస్టిస్ రంజన
ఏపీ సీఎం జగన్ చేస్తున్నమంచి పనులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కనిపించటం లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కేవలం చంద్రబాబు చెప్పిందే పవన్ కళ్యాణ్ కు వినిపిస్తోందని మండి పడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యో�
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కిరాతకంగా హత్య చేశాడు ఓ కొడుకు. జిల్లాలోని బంట్వారం మండలం, రోంపల్లి గ్రామంలో మస్తాన్(35) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో సోమవారం రాత్రి తన తల్లి మహబూబితో (58) ఘర్షణ పడ్డాడు. ఇరువురి
కేరళలో పబ్ల ఏర్పాటుకు అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో పబ్లు లేకపోవడం పట్ల ప్రభుత్వంపై వస్తున్న విమర్శల దృష్ట్యా సీఎం పినరయి విజయన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రోజంతా ఎక్కువ సమయం పనిచేసి అలిసిపోయే ఐటీ ఉద్యోగులు, ఇతర
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. గత నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు మంత్రివర్గం సిఫారసు చేసింది. ప్రభుత్వ ఏ
ప్రముఖ గాయని, మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్ధితి విషమంగానే ఉందని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సోమవారం తెల్లవారు ఝూమున ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందికి గురవ్వటంతో బంధువులు ఆమెను బ్రీచ్ క్యాండి ఆస్పత్రికి తరలి�
కాచిగూడ రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు హంద్రీ-నీవా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టిన ఘటనపై దక్షణ మధ్యరైల్వే ముగ్గురు సభ్యులతో ఒక హై లెవల్ కమిటీని వేసింది. కమిటీ బుధవారం కాచిగూడ ప్రమాద స్ధలిని సందర్శించి ప్రమాదం జరగటానికి గల కారణాలను పరిశీలిస�
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హై కోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికుల సమ్మె, 5100 రూట్ల ప్రైవేటీకరణ అంశంపై కోర్టు విచారిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టు కూడా చర్చలతో సమస్య పరి�
సుర్యాపేట జిల్లా మునగాల వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టటంతో ఇద్దరు యువకులు మరణించగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్
కాచిగూడ రైల్వేస్టేషన్లో నవంబర్ 11, సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్ క్యాబ�