Home » Author »chvmurthy
కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీని కేంద్రం రిలీవ్ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన నీలం సహానీని ఏపీ కి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వెంకయ్యనాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టమన్నారు. వెంకయ్యనాయుడుని ఉద్దేశించి సీ
హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది. నవంబర్ 9న వివాదాస్పద అయోధ్య రామజన్మ భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. రామజన్మ న్యాస్కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింద�
ఏపీ సీఎం జగన్ సోమవారం, నవంబర్ 11న, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,మాజీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుల పిల్లల చదువులపై చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ స్పందించింది. సీఎం జగన్ వ్యాఖ్యలపై పార్టీకి చెందిన నాయకులు, జనసైనికులు ఎవరూ స
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఒక్కక్కటిగా హామీలను నెరవేరుస్తూ వచ్చిన ఏపీ సీఎం జగన్.. ఇప్పుడు మరో కీలక ేనిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో యానిమేటర్లకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తానని, కనీస వేతనాన్ని పెంచుతానని �
చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఒడిశాలోని పారాదీప్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా రాన్ పూర్ గ్రామానకి చెందిన కున్ ప్ర్రధాన్ అనే వ్యక్తి పారాదీప్ లో ఓ ఆలయ నిర్మాణంలో కూలీ గా పని చేస�
ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, గతంలో మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవటం కుదరదు. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్ధ (ఉడాయ్) కొత్త రూల్స్ రూపోందించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆధార్ లో పుట్టని తేదీని కేవలం ఒకసారి మాత్రమే మా�
అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు అక్కడి కోర్టు తీర్పు తాత్కాలిక ఊరటనిచ్చింది. హెచ్ 1బీ వీసాదారుల భార్యలకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశించింది. ఈ �
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవాల్సిన వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆదివారం(నవంబర్ 10,2019) ఉదయం 11.30 గ�
పశ్చిమ బెంగాల్, ఒడిషాతో సహా బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టిస్తున్న బుల్ బుల్ తుఫానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నవంబర్ 10వ తేదీ, ఆదివారం, సాయంత్రం ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ ఆహ్వా�
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటంపై దాయాది దేశం పాకిస్తాన్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. ఓ వైపు కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్త
ఎగువనుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి విడుదలవుతున్న భారీ నీటితో నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. నిండుకుండలా తయారైన సాగర్ నీటితో కళకళలాడుతోంది. అధికారులు నాగార్జునసాగర్ 4 క్�
మనం ఇంతవరకు కాఫీ,టీ, కూల్ డ్రింక్ వెండింగ్ మెషీన్లు , కొన్ని చోట్ల బీరు వెండింగ్ మెషీన్లు చూసాం. అలాగే బ్యాంకు ఖాతానుంచి డబ్బు తీసుకునేందుకు ఏటీఎం మెషీన్లు చూశాం. ఇప్పుడు ఇడ్లీ వెండింగ్ మెషీన్ కూడా వచ్చేసింది. అదీ మన హైదారాబాదీ యువ టెక్కీలు ర�
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో అవకాశం ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పట్టణాభివృధ్ది సంస్దల పరిధిలోనూ లేఅవుట్ల క్రమబధ్ధీకరణ పధకం(ఎల్ఆర్ఎస్) �
రాను రాను మనుషుల్లో మానవత్వం కొరవడుతోంది. ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడని సాయం చేస్తే…. అది మరిచిపోయి కర్కశంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. పొందిన సాయం మరిచి పెద్దమ్మనే ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్
అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి స్ధల వివాదంపై శనివారం నవంబర్ 9న సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతితో మెలగాలని సందేశమిస్తున్నారు.&nb
బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుపాను తీవ్రరూపం దాల్చి శనివారం రాత్రికి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కూడ
భారత దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు అని శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే అభివర్ణించారు, వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ అంగీకరించారని ఆయన అన్నారు. నవంబర్ 24న అయోధ్యకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. ఈలోగ�
కర సేవకుల త్యాగం వృధా పోలేదు అన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆనందంగా ఉందన్నారు. రామ మందిర నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేప్టటాలని ఆయన కోరారు, రామ మందిరంతో పాటు దేశంలోనూ రామరాజ�