Home » Author »chvmurthy
ఏపీ ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన బాధ్యతల నుంచి బుధవారం రిలీవ్ అయ్యారు. ఆయన తన బాధ్యతలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు అప్పగించారు. ఇకపై నీరబ్ కుమార్ ప్రసాద్ ఇన్చార్జి సీఎస్ గా వ్యవహర�
తమిళనాడు మాజీ సీఎం జయలలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన రూ.1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం జప్తు చేసారు.2016 నవంబర్ లో రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత చెన్నై, పుదుచ
ఆన్లైన్ లో విచ్చలవిడిగా షాపింగ్ చేయటం 2024 నాటికి ఓమానసిక జబ్బుగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. స్మార్ట్ ఫోనులోనూ, ఇతరత్రా డిజిటల్ మాధ్యమాల ద్వారా అతిగా షాపింగ్ చేయటం వలన ఆర్ధిక సమస్యలు కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరగడమే ఇం�
పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే సాఫ్ట్ డ్రింకులు, చిప్స్, బర్గర్, సమోసా, ప్యాకేజ్డ్ జ్యూసులతో సహా అన్ని రకాల జంక్ ఫుడ్ను దేశంలోని అన్ని పాఠశాలలు, బోర్డింగ్ స్కూళ్లలో నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. డిసెంబర్ 1 నుంచి ఈ ఆదేశ�
అయ్యప్ప మాల దీక్ష తీసుకునే పోలీసు ఉద్యోగులు సెలవు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. దీక్ష తీసుకుని యూనిఫాం లేకుండా, షూ లేకుండా, గడ్డంతో, విధులకు హాజరుకావడం కుదరదన్నారు. విధుల్లో ఉన్న వారు తప్పని సరిగా యూనిఫాం ధరించి హాజ�
ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటాన్ని నీరు గార్చటానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ఎత్తుగడలకు మోసపోవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కోరారు. మంగళవారం(నవంబర్ 5,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు విపక్ష నాయకులు, ట్రేడ్ యూనియన్ల నాయకులతో సమా�
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన ఆయన ఇప్పడు టీటీడీ ఈవో గా జేస్వీ ప్రసాద్ ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అనిల్ కు�
ఐటీ సేవల సంస్ధ కాగ్నిజెంట్ బాటలోనే దేశీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులను తొలిగించే పనిలో పడింది. కాగ్నిజెంట్ ఉద్యోగులను తొలగించబోతోందనే వార్త వెలువడి వారం రోజులు కాకముందే ఇన్ఫోసిస్ లో పెద్దసంఖ్యలో ఎగువ శ్రేణి ఉద్యోగులను ఇంట
మణిపూర్ రాజధాని ఇంపాల్ లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. స్ధానిక తంగల్ బజారు వద్ద పేలుడు సంభవించింది. బాంబు పేలటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు ఉన్నారు. పేలుడు అనంతరం ఘటనా ప్రాంతాన్ని పోలీసుల�
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సమయంలో ఆమెను రక్షించబోయి గాయాలపాలైన డ్రైవర్ గురునాధం డీఆర్ డీవో ఆస్పత్రిలో చికిత
ఉపవాసం ఉన్నప్పుడే ఉప్మా విలువ… కార్తీక మాసంలోనే కోడి రుచి తెలుస్తాయేనే మాట సరదాకి అన్నప్పటికీ .. మాంస ప్రియులు ఇప్పుడు నాటు కోడిమాంసంపై మొగ్గు చూపుతున్నారు. నాటు కోడి గుడ్డు….మాంసాన్ని బలవర్ధక ఆహారంగా అందరూ అంగీకరిస్తారు, కానీ నాటు కో�
కొంత మంది వ్యక్తులు జీవిత భీమా పాలసీ తీసుకున్నా ఏదో ఒక కారణాల వల్ల వాటిని కొనసాగించలేక పోతారు. కొన్నాళ్లకు ఆ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అంతకు ముందు కట్టిన డబ్బులు అన్నీ వదులుకోవాల్సిందే. ఒక వేళ తర్వాత ఎప్పుడైనా భీమా చేయాలనిపించినా అప్ప�
భారతి ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టెలికం రంగంలో నిలదొక్కుకావాలంటే ఏదో ఒక ఆఫర్ తో ఎప్పుడూ కస్టమర�
పోలీసు ఉద్యోగంలో ఉంటే పెళ్లి కావట్లేదని ఉద్యోగాన్నే వదులుకున్నాడు ఓ కానిస్టేబులు.. వివరాల్లోకి వెళితే హైదరాబాద్, చార్మినార్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబులుగా పని చేసే సిధ్ధాంతి ప్రతాప్ బీ.టెక్ చదివాడు. పోలీసు శాఖపై అభిమానంతో పరీక్షలు రాస
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీ సీఎస్ గా ఒక మహిళను నియమిస్తున్నట్లు తెలిసింది. ఏపీ కొత్త సీఎస్ గా నీలం సహానీ నినియమించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఆమె సీఎం జగన్ తో కలిసి లంచ్ చేశారు. సహానీ 1984 కు క్యాడర్ కు �
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పై జగన్ సర్కారు బదిలీవేటు వేయటం ఇప్పుడ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది సోమవారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన ఉత్వర్వులు వెలువడ్డాయి. సీఎస్ ను బదిలీ చేయటం పై విజయవాడ ఎంప�
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. బాపట్లలోని HRD డైరెక్టర్ జనరల్గా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంచార్జ్ సీఎస్గా.. నీరబ్ కుమార్ను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం నీరబ్ కుమార్ సీసీఎల్లో పనిచేస్తున్నారు. ఐతే.. ఎల్వీ సుబ�
ప్రభుత్వం భవన నిర్మాణ కార్నికుల సమస్య పరిష్కరించేంత వరకు కార్మికులకు అండగా నిలబడి జనసైనికులు నిరసన తెలపాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్య కర్తలకు ఆదేశించారు. ప్రభుత్వం 2 వారాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభ�
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, రామ్ దాస్ కదమ్ లు సోమవారం సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చారు. వారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో భేటీ అయ్యారు. తమ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని వారు గవర్నర్ ను కోరనున్నారు. మహారాష్ట్ర�
ఏపీ సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవిలోంచి బదిలీ చేశారు. ఆయన్ను బాపట్ల లోని హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ సీఎస్ గా నీరబ�