Home » Author »chvmurthy
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్పై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. లోకేష్ చేస్తున్నది ఇసుక దీక్ష కాదని డైటింగ్ దీక్ష అంటూ ఎద్దేవా చేశారు శ్రీకాంత్ రెడ్డి. గతంలో మాజీ టీడీపీ ఎంపీ ము
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గుంటూరు లో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వైసీపీ నేతలు దోచుకు�
కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో… ఏడుగురు మరణించారు. 15 మందికి తీవ్రగాయాలు కాగా మరో 25 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్�
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ . విజయవాడలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ..గత టీడీపీ హయాంలోనూ ఇదే జరిగిందని… కేంద్ర పధకాలను తమ పధకాలుగా వైస�
హైదరాబాద్ నగరపాలక సంస్ధ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన పలు వ్యాపార సంస్ధలు, నివాసాలు, గృహ యజమానుల నుంచి భారీ ఎత్తున జరిమానాలు వసూలు చేసింది జీహెచ్ఎంసీ. గడిచిన 5 నెలల కాలంలో వివిధ ఉల్లంఘనల కింద కోటీ 50 లక్షలు వసూలు చేశారు. హైటెక్ సిటీ సమీపం�
తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోమోరిన్, దాని పరిసర ప్రాంత�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ పోస్టులను నవంబర్ 3 వ వారానికల్లా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వలంటీర్ల పోస్టులు ఖా�
నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవ
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీ తట్టుకునేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రత్యేక రైలును నడుపుతోంది. విశాఖపట్నం-కొల్లాం మధ్య ఈ రైలు నడుస్తుంది. 2019, నవంబర్ 17 నుంచి 2020 జనవరి 21 మధ్య ఈ ప్రత్యేక రైలు 10 ట్రిప్పులు తిరుగుతుంది. రైలు నెంబరు 08515 నవంబర్ 17 �
వారణాశి సమీపంలోని హార్సన్స్ గ్రామంలో ఘోరం జరిగింది. విధుల్లో ఉన్న పోలీసులను చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. ఈ దాడిలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే…ఒక దోపిడీ కేసులో నిందితులుగా ఉన్ననేరస్త
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఇసుక సరఫరాపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించ
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ, తాజాగా సేవింగ్స్ ఖాతాలపై నవంబర్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలు చేయబోతోంది. బ్యాంకులో ఖ
సంప్రదాయం పేరుతో కోరడా దెబ్బలు తిన్నారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగల్ సోమవారం, అక్టోబరు28న గోవర్ధనపూజ సందర్భంగా రాయ్పూర్లోని కోట జంజ్గిరికి దగ్గరలో ఉన్న ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన గోవర్ధనపూజ చేశారు. ఆలయ సం�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. బీజేపీతో బేరానికి దిగిన శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించాలని, కేబినెట్లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు అవసర�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ..హైదరాబాద్ లో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న సిధ్దార్ధ అనే విద్యార్ధి హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న �
సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రతి చుక్కనూ సద్వినియోగం చేసుకునే దిశగా ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో �
ఏపీ రాజధాని అమరావతి పైనా, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ కోరింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, వాటి అమలు తీరు, రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనల
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో అక్టోబరు 29 నుంచి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ ఈవో రామారావు తెలిపారు. 2019వసంవత్సరం కార్తీక మాసంలో శ్రీశైలానికి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, రద్దీ రోజుల్లో సుప్రభాత సేవ, మహా మంగళ హారతి స�
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను మంగళవారం అక్టోబరు29న పంపిణీ చేస్తామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. వీటితో�
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం అనారోగ్యానికి గురయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటూ సెప్టెంబరు 6 నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. జైలు అధికారులు చిదంబరాన్ని ఎయిమ్స్ కు తరలించారు. తీవ్రమైన క�