Home » Author »chvmurthy
బీహార్ లోని షియోహర్ నగర పంచాయతీలోని యూకో బ్యాంకులో సోమవారం చోరీ జరిగింది. ఆరుగురు సభ్యుల ముఠా సోమవారం మధ్యాహ్న సమయంలో 3మోటారు సైకిళ్లపై బ్యాంకు వచ్చింది. బ్యాంకు సిబ్బందిని కస్టమర్లను తుపాకీతో బెదిరించి బ్యాంకులో ఉన్న 32లక్షల రూపాయల నగదు దో
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో 4 రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సుజిత్ క్షేమంగా బయటకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రార్ధించారు. సుజిత్ ను బయటకు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం �
జమ్మూ కాశ్మీర్ లో మరో సారి గ్రనేడ్ దాడి జరిగింది. బారాముల్లా జిల్లాలోని సోపోర్ బస్సాండు వద్ద ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారినవి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోపోర్ బస్టాండ్ లో భారీగా �
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారై లోని ఓ బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడిని కాపాడేందుకు సహాయచర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశమంతా ఆ చిన్నారి బయటకు రావాలని ఎదురుచూస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చిన్నారి క్షేమంగా బయటకు వ�
తెలంగాణ రాష్ట్రంలో 5-18 సంవత్సరాల లోపు వయసుకల విద్యార్ధుల కోసం 856 ఆధార్ కేంద్రాలు ప్రత్యేకంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఏడాదిన్నర క్రితం విద్యా శాఖ రాష్ట్రంలో 467 ఆధార్ కేంద్రా�
దీపావళి పండుగకి పేదవారు కూడా ఖరీదైన బట్టలు వేసుకోవాలనే ఉద్దేశ్యంతో తమిళనాడులో ఓ బట్టల దుకాణం లో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. ఒక రూపాయికి చొక్కా, 10 రూపాయలకు నైటీ విక్రయించారు. చెన్నైలోని చాకలి పేట లో బట్టల కొట్టు నడిపే ఆనంద్ అనే వ్యాపారి �
తమిళనాట దీపావళి సంబరాలు సూర్యోదయంతోనే ప్రారంభమయ్యాయి. చెన్నైలో ఉదయాన్నే చిన్నా పెద్దా అందరూ టపాసుల మోత మోగించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సడలించాలని.. ఉదయం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది దీపావళిని జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనికులతో జరుపుకోనున్నారు. 2014 లో ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి దీపావళిని మోడీ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లోని సైనికులతోనే జరుపుకుంటున్న
ఈ ఏడాది దీపావళికి ప్రపంచంలో అతి పెద్దదైన మట్టి ప్రమిదలో దీపాన్ని వెలింగించి రికార్డు సృష్టించారు గుహవటి వాసులు. దీపావళి రోజు కాస్తంత నూనె, చిన్నపాటి వత్తి, ప్రమిదలోవేసి సాధారణంగా మనం ఇంటి దగ్గర దీపం వెలిగిస్తాం. కానీ గుహవటిలో వెలిగించిన మట�
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల్లో 176 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక తెలిపింది. మొత్తం 288 మంది సభ్యులు సమర్పించిన నామినేషన్ పత్రాలు విశ్లేషించి ఈ నివేదిక రూపోందించారు. ఎన్నికల కమీషన్ వెబ్ స�
మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలు నుంచి విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెంగుళూరులోకార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్టోబరు 26న బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న డీకేకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూల మా�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొంది, తాను కూడా ఎంతో కొంత సహాయం చేయాలనుకుని ముందుకు వచ్చాడు ఓ హైదరాబాదీ. అనుకున్నదే తడువుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయలు విరాళం అందించాడు. హైదరాబాద�
ఆర్టీసీ సమస్యలపై చర్చించేందుకు జేఏసీ నేతలు సహకరించలేదని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియాలు చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం జేఏసీ కి చెందిన నలుగురు మాత్రమే పిలవాలని ఉంది… వారిని మాత్రమే �
హర్యానాలో బీజేపీతో కలిసి ఆదివారం అధికారం పంచుకుంటున్న జననాయక్ జనతా పార్టీ వ్యవస్ధాపకుడు అజయ్ చౌతాలాకు తీహార్ జైలు అధికారులు 2 వారాల శలవు (ఫర్లో) మంజూరు చేశారు. జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలాకు అజయ్ చౌతాలా తండ్రి. హర్యానాలో ప్రభుత్వం ఏర్ప
హర్యానాలో రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీతో కలిసి జేజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దుష్యంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. సీఎం గా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీపావళి
విద్యా బుధ్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారి బాలిక పాలిట యముడయ్యాడు. స్కూల్ నుంచి తిరిగి వెళుతున్న బాలికను తుపాకితో విచక్షణా రహితంగా కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ ప్ర�
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని చెప్పారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. అక్టోబరు 25న ఆర్మీ అధికారులతో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ POK అనేది ఉగ్రవాదులు నియంత్రిస్తున్న ఒక భూభాగం మాత�
పార్టీ మారే విషయంపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. దీపావళి తర్వాత ఇప్పుడొస్తున్న వార్తలపై ఒక ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు. వంశీ గడిచిన రెండు రోజుల్లో మూడు పార్టీల నాయకులను కలిసే సరికి కార్యకర్తల్లో, ఆయన సన్నిహితుల
ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలితో ఆ పార్టీలో కలకలం రేగింది. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ తో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం మంత్రులు �
సాధారణంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పోవటమో, క్షతగాత్రులై ఆస్పత్రి పాలవటమో జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కాపాడింది. అరిజోనా రాష్ట్రం రాజధాని ఫీనిక్స్ నగరంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదా�